ప్రైవేట్, పీజీ కళాశాలల్లో పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్స్ విడుదల చేయాలని నాలుగు రోజులపాటు చేపట్టిన బంద్ను తాత్కాలికంగా విరమించినట్లు టీపీడీపీఏంఏ ఎంజీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మారం నాగేం
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, పీజీ కాలేజీలు మంగళవారం కూడా తెరుచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డియాండ్ చేస్తూ ఎంజీయూ పరిధిలో 76 కళాశాలలు రెండో రోజూ బంద్ పాటించాయి. త
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ల ఆధ్వర్యంలో చేపట్టిన కళాశాలల బంద్ రెండోరోజూ కొనసాగింది. ఇందులోభాగంగ�
Harish Rao | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా, సుమారు 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్యగోచరంగా మార్చింది అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 10 నెలల పాలనలో ప్రైవేట్ కాలేజీలకు నయాపైసా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును బోర్డు మరోసారి పొడిగించింది. రూ.500 ఆలస్య రుసుముతో రెండో విడత అడ్మిషన్ల గడువుకు 30 వరకు అవకాశమిచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఆలస్య రుసుము తీసుకోరు. కేవలం ప్రైవేట్ క
ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ విద్య పూర్తి చేయాలంటే రెండేండ్లకు ఫీజు ఎంతో తెలుసా? కేవలం రూ.3520 మాత్రమే. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. ఇంటర్ విద్య ట్యూషన్ ఫీజు ఏడాదికి కేవలం రూ. 1760 అని ప్రభుత్వమే నిర్ణయ�
డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుతూ వస్తున్నాయి. డిగ్రీ ప్రవేశాల్లో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 2021-22లో 26,166 అడ్మిషన్లు రాగా, 2022-23లో 20,218 అడ్మిషన్లు, 2023-24లో 16,419 అడ్మిషన్లు వచ్చాయి.
పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలే శరణ్యం. ఉత్తర తెలంగాణలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఎంతో పేరు పొంది
ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి.. తార్నాకలో పేరుగాంచిన ఓ కాలేజీలో ఎంపీసీ అభ్యసిస్తున్నది. ఫీజులో 80 శాతం చెల్లించింది. మరో 20 శాతం ఫీజు రెండు వారాల్లో చెల్లిస్తామని పేరెంట్స్ యాజమాన్యానికి తెలి�
రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాక, మరోవైపు చేసిన అప్పులు తీర్చలేక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి.
ఇంటర్ పరీక్ష ఫలితా ల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన నేతి యాకయ్య-యాకమ్మల కూతురు అశ్విని(17) జిల్లా కేంద్రంల
ఫస్టియర్కు రూ.1,760, సెకండియర్కు రూ.1,940. ఇవి ఇంటర్ విద్యార్థులు చెల్లించాల్సి ట్యూషన్ ఫీజులు. ఇది పేపర్పై మాత్రమే. కాలేజీలు తీసుకొనేది మాత్రం.. ఇంటర్ రెసిడెన్షియల్ ఫీజు ఏడాదికి అక్షరాలా మూడు లక్షలు.