విద్య, వైద్యంపై పెట్టే వ్యయంపై స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ చెన్నై, ఆగస్టు 13: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలు ప్రమాదకరమని, దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతున్న�
ప్రచారం: పై ఫొటోలో ఉన్న మొదటి వ్యక్తి ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. గతంలో ఆయన ఆటో నడిపారు. ఇక రెండో వ్యక్తి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. గతంలో ఆమె దినసరి కూలీగా పనిచేశారు. ఇక మూడో వ్యక్తి
కరోనా టీకా పంపిణీపై బీహార్ మంత్రి వ్యాఖ్యలు ముజఫర్పూర్, జూలై 31: నేను పుట్టకపోతే ఎవరిని పెండ్లి చేసుకుందువు అని ఎనకటికి ఒక ఆమె అన్నదట.. అట్ల ఉన్నది బీహార్ మంత్రి తీరు.. ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ను త�
న్యూఢిల్లీ, జూలై 29: ప్రధాని మోదీ తన ప్రభుత్వానికి సంబంధించి ప్రచారం చేసుకునేందుకు భారీగా ఖర్చు చేశారు. గత ఐదేండ్లలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర సమా
ప్రత్యామ్నాయం లేకే సాగుతున్న బీజేపీ ఆటలు పోలవరం సమస్యను కేంద్రం పరిష్కరించాలి రాజ్యాంగ పదవుల ఔన్నత్యాన్ని కాపాడాలి రాజన్న రాజ్యం అంటే ఇక్కడెవరు వింటారు? మీడియాతో మండలి చైర్మన్ గుత్తా చిట్చాట్ హైదర�
జీ7 సదస్సులో ప్రధాని మోదీ ఝూటా మాటలు దేశమంతా మల విసర్జన రహితమని గప్పాలు అన్ని గ్రామాలకు విద్యుత్తు ఉందంటూ బడాయి ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయమని అబద్ధాలు మోదీ మాటలు నిజం కాదని నిగ్గు తేల్చిన ఫ్యాక్ట్చ
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 2: హైదరాబాద్లో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ ని�
ప్రధాని మోదీకి సీఎల్పీ నేత భట్టి లేఖ హైదరాబాద్, జూలై 1, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా, విభజన హామీల్లో ఒక్కటీ అమలుకు నోచుకోలేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. ప్రధాని మ
మహారాష్ట్ర రాజకీయాలు కేంద్రానికి ఏం అవసరం? సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ సిద్ధాంతమా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ �
హైదరాబాద్లో జూలై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, బహిరంగ సభ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరవుతుండటంతో హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు.
కస్టడీలో యజమాని ఉంటే బుల్డోజర్లు పంపుతారా? యూపీలో ముస్లింల ఇండ్లను నేలమట్టం చేయడంపై అలహాబాద్ మాజీ సీజే మాథుర్ కీలక వ్యాఖ్యలు లక్నో, జూన్ 13: ప్రభుత్వమే కోర్టులాగా కీలక తీర్పులను వెలువరిస్తుంది. విచారణ
ప్రధాని మోదీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనే ఉండదు. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల్లా మార్చేస్తానని చెప్పి ఎనిమిదేండ్లయింది. ఇప్పుటికీ దేశంలోని మెజారిటీ రైల్వే స్టేషన్లు బర్ల కొట్టాలకంటే దరిద్రంగా దర్శ�