ప్రత్యామ్నాయం లేకే సాగుతున్న బీజేపీ ఆటలు పోలవరం సమస్యను కేంద్రం పరిష్కరించాలి రాజ్యాంగ పదవుల ఔన్నత్యాన్ని కాపాడాలి రాజన్న రాజ్యం అంటే ఇక్కడెవరు వింటారు? మీడియాతో మండలి చైర్మన్ గుత్తా చిట్చాట్ హైదర�
జీ7 సదస్సులో ప్రధాని మోదీ ఝూటా మాటలు దేశమంతా మల విసర్జన రహితమని గప్పాలు అన్ని గ్రామాలకు విద్యుత్తు ఉందంటూ బడాయి ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయమని అబద్ధాలు మోదీ మాటలు నిజం కాదని నిగ్గు తేల్చిన ఫ్యాక్ట్చ
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 2: హైదరాబాద్లో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ ని�
ప్రధాని మోదీకి సీఎల్పీ నేత భట్టి లేఖ హైదరాబాద్, జూలై 1, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా, విభజన హామీల్లో ఒక్కటీ అమలుకు నోచుకోలేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. ప్రధాని మ
మహారాష్ట్ర రాజకీయాలు కేంద్రానికి ఏం అవసరం? సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ సిద్ధాంతమా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ �
హైదరాబాద్లో జూలై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, బహిరంగ సభ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరవుతుండటంతో హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు.
కస్టడీలో యజమాని ఉంటే బుల్డోజర్లు పంపుతారా? యూపీలో ముస్లింల ఇండ్లను నేలమట్టం చేయడంపై అలహాబాద్ మాజీ సీజే మాథుర్ కీలక వ్యాఖ్యలు లక్నో, జూన్ 13: ప్రభుత్వమే కోర్టులాగా కీలక తీర్పులను వెలువరిస్తుంది. విచారణ
ప్రధాని మోదీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనే ఉండదు. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల్లా మార్చేస్తానని చెప్పి ఎనిమిదేండ్లయింది. ఇప్పుటికీ దేశంలోని మెజారిటీ రైల్వే స్టేషన్లు బర్ల కొట్టాలకంటే దరిద్రంగా దర్శ�
తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీకి నగర యువత ‘ప్రశ్న’లతో స్వాగతం పలికారు. రాష్ట్రంపై కేంద్రం వివక్షను కండ్లకు కట్టినట్టు చూపుతూ.. ప్రశ్నలు విసిరారు. వీటికి సమాధానాలు చెప్పగలరా? అంటూ నిలదీశారు. మొత్తం 17 ప్రశ్�
సూపర్ కండక్టింగ్ కేబుల్ సిస్టమ్ గురించి వివరించిన పాలమూరు వాసి హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భే�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ: గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమ్మిట్ను ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. సూరత్లో జరుగుతున్న ఈ సదస్సును సర్దార్ధా
ప్రధాని మోదీ హయాంలో ఎకనమిస్ట్లపై తీవ్ర ఒత్తిడి పదవీ కాలం ముగియక ముందే రాజీనామాలు రాజన్, ఉర్జిత్, పనగరియా.. తాజాగా రాజీవ్ కేంద్రం కోరి తెచ్చుకొన్నవాళ్లలోనూ అసంతృప్తి బీజేపీ సర్కారు విధానాలపై విమర్శల�