ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్పై వరాల కుంభవృష్టి కురిపిస్తున్నారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై వేలకోట్ల నిధులు కుమ్మరిస్తున్నారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ఉన్మాదంతో కూడిన బీజేపీ ఫాసిస్టు విధానాలను ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటుచేయటం జాతీ య రాజకీయాల్లో కీలక మలుపు అని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప�
దేశ సరిహద్దులో శత్రువుతో పోరాడి ఓ సైనికుడు అమరుడైతే దేశం కన్నా ఏం కావాలని అంటారు ఆ ఇంటి ఆడబిడ్డలు. కానీ, పోరాడకుండానే సైనికుల ప్రాణాలు పోతే! అంతకన్నా బాధ ఇంకోటి ఉండదు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ పార్టీ ప్రకటనతో బీజేపీ నేతలు బెంబేలెత్తి పోతున్నారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.
మునుగోడులో బీజేపీకీ ఓటేస్తే మోటర్లకు మీటర్లు తప్పవని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేందంటూ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్ల�
(ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నివసించేందుకు ఓ కొత్త భవన సముదాయం సిద్ధం కానుంది. రాష్ట్రపతి భవన్కు సమీపంలో సౌత్ బ్లాక్ వెనుకవైపు ఈ భవనాన్ని 2,26,203 చదరపు అడుగుల విస్తీర్ణంలో �
ప్రధాని మోదీకి ‘ప్రత్యేక స్నేహితుడి’గా సుపరిచితమైన గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద శ్రీమంతుడిగా ఆవిర్భవించారు. కొవిడ్ తర్వాత ఆర్థిక అసమానతలు,
2019లోనే భారత్ను దాటేసిన బంగ్లాదేశ్ ఆరేండ్లలోనే ఆ దేశ తలసరి ఆదాయం రెట్టింపు జాతీయ స్థూల ఆదాయ తలసరిలోనూ అదే తీరు బీజేపీ పాలనలో ఇంకో వందేండ్లయినా కష్టమే! హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మన దేశం అనేక అంశ
ఇంటింటికీ నల్లా గోవాలోనే ఇచ్చారా? ఏండ్ల క్రితమే ఈ ఘనత సాధించిన తెలంగాణపై ఎందుకంత చిన్నచూపు? ప్రశంసలన్నీ బీజేపీ పాలిత రాష్ర్టాలకేనా? ప్రధాని తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే
విద్య, వైద్యంపై పెట్టే వ్యయంపై స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ చెన్నై, ఆగస్టు 13: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలు ప్రమాదకరమని, దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతున్న�
ప్రచారం: పై ఫొటోలో ఉన్న మొదటి వ్యక్తి ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. గతంలో ఆయన ఆటో నడిపారు. ఇక రెండో వ్యక్తి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. గతంలో ఆమె దినసరి కూలీగా పనిచేశారు. ఇక మూడో వ్యక్తి
కరోనా టీకా పంపిణీపై బీహార్ మంత్రి వ్యాఖ్యలు ముజఫర్పూర్, జూలై 31: నేను పుట్టకపోతే ఎవరిని పెండ్లి చేసుకుందువు అని ఎనకటికి ఒక ఆమె అన్నదట.. అట్ల ఉన్నది బీహార్ మంత్రి తీరు.. ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ను త�
న్యూఢిల్లీ, జూలై 29: ప్రధాని మోదీ తన ప్రభుత్వానికి సంబంధించి ప్రచారం చేసుకునేందుకు భారీగా ఖర్చు చేశారు. గత ఐదేండ్లలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర సమా