ప్రధానిమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంద సార్లు కర్ణాటకలో పర్యటించి ప్రచారం చేసినా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు. మళ్లీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేద’ని జేడీఎస్ అగ్రనేత, మా�
కంచే చేను మేసిన చందంగా ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రం దేశంలోని లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను బలవంతంగా ప్రజలపై ర�
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే అభివృద్ధి అని మోదీ ప్రభుత్వం అనుకుంటున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాకే దేశం అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు. చేనేత రంగంపై జీరో జ�
కేంద్రం-రాష్ట్రప్రభుత్వం మధ్య సమస్యలు, రాష్ట్ర రుణ సమీకరణపై ఆంక్షల మీద ప్రధాని మోదీకి మెమొరాండం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. 2017కు ముందు అనుసరించిన రుణ పరిమితిని పునరుద్ధరించాలని కోరనుంది.
సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమేనని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను దివాళా తీయించినట్టే సింగరేణిపై కూడా కేంద్రం కుట్ర చేస్తున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర శా�
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సీపీఐ డిమాండ్ చేసింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించిన మోదీ.. ప్రధాని అయ్యాక అదే గవర్నర్లను అడ్డం పెట్టుకొని విపక్ష పార్టీల ప్రభుత్వాల
ఇటీవల నవంబర్ 12వ తేదీన ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని చిలుక పలుకులు పలికిండు. తన హావభావాలతో సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిండు. ‘సింగరేణిలో 51 శాతం వాటా తెల�
సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై సింగరేణి భగ్గుమన్నది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో
ప్రధాని మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రామగుండం వచ్చి మరీ.. సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని చెప్పిన మోదీ.. నెల తిరగకుండానే మాట తప్పారని మండిపడ్డారు.
ప్రభువుల పాలన గద్దె దిగడానికి, ప్రజలు తిరుగుబాటు చేయడానికి కామన్ పాయిం ట్ ఏమంటే ఆయా దేశాల ప్రభువుల నిరంకుశ పాల న, రాజ్యంలో మతాచార్యుల పెత్తనం. ఇప్పుడు ఇవి ప్రస్తుత ప్రధాని మోదీ వ్యవహారశైలికి, కేంద్ర ప్ర
తొమ్మిదో వేజ్బోర్డు ఏడు నెలలు.. పదో వేజ్బోర్డు 16 నెలలు.. పదకొండో వేజ్బోర్డు 17 నెలలు.. ఇలా ప్రతిసారి సింగరేణి బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం ఆలస్యమవుతూనే ఉంది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగ విలువలను విధ్వంసం చేసిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చార
న్యాయాన్ని వెతుక్కుంటూ పౌరులు కోర్టులకు రావడానికి బదులుగా న్యాయస్థానాలే పౌరుల వద్దకు వెళ్లేలా మార్పులు జరుగాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు.
: గుజరాత్ సహా దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ఆ పార్టీ నేతల్లో వణుకు, భయం మొదలైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు.