సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై సింగరేణి భగ్గుమన్నది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో
ప్రధాని మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రామగుండం వచ్చి మరీ.. సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని చెప్పిన మోదీ.. నెల తిరగకుండానే మాట తప్పారని మండిపడ్డారు.
ప్రభువుల పాలన గద్దె దిగడానికి, ప్రజలు తిరుగుబాటు చేయడానికి కామన్ పాయిం ట్ ఏమంటే ఆయా దేశాల ప్రభువుల నిరంకుశ పాల న, రాజ్యంలో మతాచార్యుల పెత్తనం. ఇప్పుడు ఇవి ప్రస్తుత ప్రధాని మోదీ వ్యవహారశైలికి, కేంద్ర ప్ర
తొమ్మిదో వేజ్బోర్డు ఏడు నెలలు.. పదో వేజ్బోర్డు 16 నెలలు.. పదకొండో వేజ్బోర్డు 17 నెలలు.. ఇలా ప్రతిసారి సింగరేణి బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం ఆలస్యమవుతూనే ఉంది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగ విలువలను విధ్వంసం చేసిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చార
న్యాయాన్ని వెతుక్కుంటూ పౌరులు కోర్టులకు రావడానికి బదులుగా న్యాయస్థానాలే పౌరుల వద్దకు వెళ్లేలా మార్పులు జరుగాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు.
: గుజరాత్ సహా దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ఆ పార్టీ నేతల్లో వణుకు, భయం మొదలైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు.
దేశంలో దళిత క్రైస్తవులపై బీజేపీ దాడులు చేయటాన్ని క్రైస్తవ సమాజం ఖండించింది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళిత క్రైస్తవుల మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తున్న ఆరాచకాలు ఆపకపోతే తీవ్ర పర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ గత ఎనిమిదేండ్లలో నెరవేరలేదని తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల కేటాయ
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సం�
‘రోజ్గార్ మేళా’లో భాగంగా 75 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామంటూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, దేశవ్యాప్తంగా 21.8 కోట్ల మందికి ఇప్పటికిప్పుడు ఉపాధి అవసరమున్నదని ‘�