పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ మాధ్యమంగా చర్చించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకో�
ఏడేండ్లు అధికారంలో ఉండి.. ఏం చేశారు? అన్ని రంగాల్లో మోదీ సర్కారు విఫలం విదేశాంగ విధానం ఘోరం.. కొత్త చిక్కులు భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నది నిజాన్ని దాచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది బీజేపీపై మాజ�
మూడు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి.. ఈ ఏడాది ఇస్రోకు ఇదే తొలి ప్రయోగం సక్సెస్లో హైదరాబాదీ సంస్థ పాత్ర హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తేతెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ52 ప్ర�
మోదీకి పదవీ భయం పట్టుకున్నది తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆగ్రహం 14న బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: పిడమర్తి రవి ఖైరతాబాద్, ఫిబ్రవరి 11: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ ప్రధాన�
ఫోరం ఫర్ తెలంగాణ నిర్వహించిన రౌండ్టేబుల్లో వక్తల హెచ్చరిక ఖైరతాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కించపరుస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. దశాబ్ద�
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దేశ
అమరుల త్యాగాలను అవహేళన చేయడమే కాక రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణను అవమానించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎ�
ములుగు : చట్టాలు ఎలా చేస్తారు? రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తారో కూడా తెలియని మూర్ఖపు వ్యక్తి మనకు ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రి మేడారం జా�
నల్లగొండ : అమరవీరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణ ను అవమాన పరుచడంపై సీపీఐ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో న�
మహబూబ్నగర్ : అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినం. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర
నిర్మల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ వైఖరిని �
నిజామాబాద్ : ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. మోదీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిన్న పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసి�
నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసనలు పోటెత్తాయి. నిన్న పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ఉద్యమకారులు, తెల