ప్రత్యర్థులను వేధించడంలో ఆరితేరిన బీజేపీ నేతలు ప్రశ్నించినవారిపైనా, వారి కుటుంబంపై నాదర్యాప్తు సంస్థల దాడులు భౌతిక దాడులకూ తెగబడుతున్న ఆ పార్టీ నేతలు బుల్డోజర్తో తొక్కిస్తామంటూ బహిరంగంగానే బెదిరిం�
చమురు డిపో ధ్వంసం చేసిన జెలెన్స్కీ సేన రష్యా వెల్లడి.. స్పష్టతనివ్వని ఉక్రెయిన్ ప్రధాని మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ కీవ్, ఏప్రిల్ 1: రష్యా భూభాగంలోని ఓ ఇంధన డిపోపై ఉక్రెయిన్ హెలికాప్టర్లు బాంబు
పదిసార్లు తిరిగినా ఫలితం సున్నా.. ధాన్యం కొనాలని వారంపాటు పడిగాపులు మంత్రులను అవమానించిన కేంద్ర మంత్రి రైతు కోసం.. రైతన్న బాగు కోసం రాష్ట్ర మంత్రులు అవమానాలను భరించారు.. కేంద్రమంత్రులు హేళన చేస్తే తట్టుక�
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఇవాళ మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు ఆయన ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్లో ప్రస్థుతం ఉన్న పరిస్థితిపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ సంద
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ మాధ్యమంగా చర్చించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకో�
ఏడేండ్లు అధికారంలో ఉండి.. ఏం చేశారు? అన్ని రంగాల్లో మోదీ సర్కారు విఫలం విదేశాంగ విధానం ఘోరం.. కొత్త చిక్కులు భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నది నిజాన్ని దాచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది బీజేపీపై మాజ�
మూడు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి.. ఈ ఏడాది ఇస్రోకు ఇదే తొలి ప్రయోగం సక్సెస్లో హైదరాబాదీ సంస్థ పాత్ర హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తేతెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ52 ప్ర�
మోదీకి పదవీ భయం పట్టుకున్నది తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆగ్రహం 14న బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: పిడమర్తి రవి ఖైరతాబాద్, ఫిబ్రవరి 11: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ ప్రధాన�
ఫోరం ఫర్ తెలంగాణ నిర్వహించిన రౌండ్టేబుల్లో వక్తల హెచ్చరిక ఖైరతాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కించపరుస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. దశాబ్ద�
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దేశ
అమరుల త్యాగాలను అవహేళన చేయడమే కాక రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణను అవమానించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎ�