నర్సంపేట : ఉత్తరప్రదేశ్లోని లాఖిమ్పూర్లో రైతుల మృతికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రాను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను ట
ఒలింపిక్స్పై ప్రధాని సమీక్ష న్యూఢిల్లీ: శిక్షణ సదుపాయాల నుంచి కరోనా వ్యాక్సినేషన్ వరకు భారత అథ్లెట్లకు అన్ని సౌకర్యాలు కచ్చితంగా అందించాలని, దీన్ని ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని ప్రధానమంత్రి నరేం�
PM Praised MP Santhosh: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని పేర్కొంటూ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు.
సూర్యాపేట : అధికారంలోకి రాగానే విదేశాల నుంచి నల్లధనం తెస్తానన్న మోదీ వాగ్దానం ఏమైందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తప్పుడు హామీలతో బీజేపీ ప్రజలను మోసగించిందని అన్న