Medical Camps | వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జితేంద్ర రెడ్డి కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా �
ప్రభుత్వ దవాఖానలో సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శుక్రవారం ఆమె ఆకస్మికంగా పర
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుత�
పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
Gadwal | ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగల బాలింతల గదిలో ఆదివారం ప్రమాదవశత్తు సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. పక్కనే ఉన్న రెండు రోజుల పసికందు తలకు గాయమైంది.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిల భవనంలో అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నది. ఈ పురాతన భవనంలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడుతున్నాయి. దీంతో సిబ్బం ది బిక్కుబిక్కుమం�
కేసీఆర్ సర్కారులో అత్యుత్తమ సేవలందించి దేశస్థాయిలో అవార్డులు అందుకున్న కౌటాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రస్తుతం వైద్యం అందించలేని దుస్థితికి చేరింది.
లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్పేట్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యుడు, సిబ్బంది ఎవరూ సమయానికి రావడం లేదు. ఈ మేరకు గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో గురువారం వెంకట్రావ్పేట్ పీహెచ్సీని ‘నమ�
జిల్లా వైద్యారోగ్యశాఖకు అవినీతి రోగం పట్టుకుంది. ఇటీవల ఓ సస్పెండ్ అయిన ఉద్యోగికి సగం జీతం ఇచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి రావడం తెలిసిందే. అలాగే ప్రసూతి సెలవులు తీసుకునేవారు, దీ
పొనకల్ గ్రామంలోని బాలుర హైస్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ విద్యాలయాన్ని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రభుత్వ బాలుర పాఠశాలను సందర్శించారు.
కన్నెపల్లి మండలానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మొదట శంకుస్థాపన చేసిన చోటే నిర్మించాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని దారిపై రాస్తారోకో నిర్వహిం
‘ది నంబర్ ఈజ్ ఔట్ ఆఫ్ నెట్వర్క్.. ది నంబర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్.. ది పర్సన్ యూ ఆర్ కాలింగ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్' ఇదీ జిల్లాలో పలు శాఖలకు చెందిన అధికారులకు కాల్ చేస్తే వచ్చే సమాధానం. అట్లని కార్యా�
ప్రభుత్వ దవాఖానల్లో సిబ్బంది, మందులు అందుబాటులో లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు, వైద్య విధాన పరిషత్ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కేర్గ�