ప్రభుత్వ దవాఖానల్లో సిబ్బంది, మందులు అందుబాటులో లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు, వైద్య విధాన పరిషత్ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కేర్గ�
ప్రజల మనిషిగా డాక్టర్ బాలకిష్టయ్య చిరస్థాయిగా నిలిచారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జి ల్లా దవాఖానలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి నివా�
Glucose Bottle | రోగులకు ఎక్కించే గ్లూకోజ్ బాటిల్లో నాచు ప్రత్యక్షమైంది. దీంతో రోగి కుటుంబ సభ్యులు ఆరోగ్య శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో బుధవారం మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు. ఉదయం పది గంటలకు మనోహరాబాద్ చేరుకోనున్న మంత్రి మొదట మన
జబ్బులతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని ముథోల్ ఎమ్మె ల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన జీ నర్సవ్వకు సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు
ప్రతి రోజూ టీ-హబ్కు వచ్చే నమూనాల వివరాలను, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు వచ్చే ఔట్ పేషెంట్ల వివరాలను సమర్పించాలని కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. మంగళవారం ప్రభు త్వ ప్రధాన �
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శనివారం కరీమాబాద్లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం-ఎస్ఆర్ఆర్తోట సెంటర్ను ప�
Adilabad | సాధారణంగా ఉద్యోగులు, ఒక హోదాలో ఉన్నవారు.. ప్రసవం కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడం చూస్తుంటాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడంతో అందరూ సర్కార్
Karimnagar | ఇది హృదయ విదారక ఘటన. అంతు చిక్కని వ్యాధితో 45 రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు చనిపోగా, ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు నిల్వ ఉంచండి డాక్టర్లకు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): అన్ని పీహెచ్సీల్లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గ
సంగారెడ్డి : పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కోహీర్ మండలం భిలాల్పూర్ గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద�
చార్మినార్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోరీకి పాల్పడిన పాతనేరస్తులను మీర్చౌక్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలో �
చార్మినార్ : ఇండ్లల్లో చోరీలు చేస్తే రొటీన్ అనుకున్నారో లేదా కరోనా కేసులు ప్రబలుతున్న సమయంలో రక్షణ కోసమని భావించారో గాని పాతనగరంలోని ఓ పీహెచ్సీలో దూరిన దొంగలు కరోనా టీకాల బాటిళ్లను ఎత్తుకెళ్లారు. మీ�
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో 50 పడకల మెటర్నిటీ ఆస్పత్రి కోసం చాలాకాలంగా వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ కవితారెడ్డి ప్రయత్నాలు చేస్తు