ఖమ్మం: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ప్రతి ఒక్కరికీ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ వైధ్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. బుధవారం నగరంలో�
మైలార్దేవ్పల్లి : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్�
కాచిగూడ : గత ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ పేద ప్రజలకోసం ప్రవేశపెట్టి వారి జీవనోపాధిని మెరుగుపర్చాడని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నెహ్రు నగర్ ప్రాథమిక ఆరోగ�
అంబర్పేట : గోల్నాక డివిజన్ నెహ్రూనగర్లో ఉన్న యూపీహెచ్సీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మోడల్ దవాఖానగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇక్కడి పట్టణ ప్రాథమిక ఆ
అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి ఆత్మకూరు(ఎం) : ఆరోగ్య కేంద్రాలు పరిశుభ్రతతో పాటు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాల ని జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్
చాదర్ఘాట్ :పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానాల్లో ఈ నెల 12 నుండి నుమోనియా నుంచి రక్షించుకునేందుకు ఆరు వారాలు నిండిన చిన్నారులకు పెంటావాలెంట్ 1 టీకా ఉచితంగా ఇవ్వబడుతుందని డిప్యూటీ డీఎంహెచ్�
కరోనా మహమ్మారితో జనం బెంబేలెత్తి పోతున్న వేళ, వేములవాడ దవాఖానలో కరోనా బాధితుల కోసం యాభై ఆక్సిజన్ పడకలను మంత్రి కేటీఆర్ ద్వారా ప్రారంభించుకోవటం శుభ తరుణం. పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఈ వంద పడకల పెద్దాసుపత్ర