Priests Assaults Devotees | కొందరు భక్తులను పూజారులు, ఆలయ సిబ్బంది కర్రలతో కొట్టారు. దీంతో దాడి నుంచి తప్పించుకునేందుకు భక్తులు పరుగులు తీశారు. చివరకు పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడి
Cops dress | వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించడానికి పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీసింది. గుడి లోపల పోలీసులను పూజారుల దుస్తుల్లో ఎందుకు నియమించారని సమాజ్వాదీ పార్టీ
ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అర్చకులు, ఇతర దేవాదాయశాఖ ఉద్యోగులకు జనవరి నుంచి మార్చి వరకు వేతనాల కోసం 2023-24 బడ్జెట్ నుంచి రూ.46.81 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం 6,271 మంది ధూప దీప నైవేద్యం(డీడీఎన్) అర్చకులకు ఫిబ్రవరి, మార్చి నెల గౌరవ వేతనాలు చెల్లించేందుకు రూ.11,01,96,000 నిధులను విడుదల చే సింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 బడ్జెట్ నుంచి ఈ
రాష్ట్రంలోని 2,656 మంది ధూప దీప నైవేధ్యం (డీడీఎన్) అర్చకులకు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు మాసాల గౌరవ వేతనాల కింద రూ. 46.81కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
ఒక ఆధ్యాత్మిక శిక్షణా సంస్థలో నూతన యువ అర్చకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ పూర్తయిన వాళ్లు వివిధ గ్రామాలకు వెళ్లి అక్కడి ఆలయాల్లో అర్చకులుగా పనిచేయాలి. స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుక
Minister Jagadish Reddy | ఆలయాల్లో నిత్య పూజల కోసం అర్చకులకు నెలకు అందించే రూ.6 వేల భృతిని రూ.10వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
అర్హత పొందిన అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చునని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆగమశాస్త్ర నియమం కూడా ఇదే చెబుతుందని వ్యాఖ్యానించింది. సేలం సగవనేశ్వరర్ స్వామి ఆలయంలో అర్చకుల నియామకానికి దరఖాస్తులన
ఆలయాల్లో పూజారులుగా కొనసాగుతున్న అర్చకులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. సర్కారు అమలు చేస్తున్న ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ఉమ్మడి జిల్లాలో మరో 339 ఆలయాలకు వర్తింపజేస్తూ ఇటీవలే ఉత్తర్వులు విడుదల చేసిం�
ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దేవాలయాలలో పని చేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. గురువారం అబిడ్స్లోని సీసీఎల్ఏలోని తన కార్యాలయంలో విశ్రాంత హై�
Biplab Deb | త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేవ్ (Biplab Deb) ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఉదయ్పూర్లోని బిప్లబ్ దేవ్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా యజ్ఞయాగాదులు