ఒక ఆధ్యాత్మిక శిక్షణా సంస్థలో నూతన యువ అర్చకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ పూర్తయిన వాళ్లు వివిధ గ్రామాలకు వెళ్లి అక్కడి ఆలయాల్లో అర్చకులుగా పనిచేయాలి. స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుక
Minister Jagadish Reddy | ఆలయాల్లో నిత్య పూజల కోసం అర్చకులకు నెలకు అందించే రూ.6 వేల భృతిని రూ.10వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
అర్హత పొందిన అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చునని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆగమశాస్త్ర నియమం కూడా ఇదే చెబుతుందని వ్యాఖ్యానించింది. సేలం సగవనేశ్వరర్ స్వామి ఆలయంలో అర్చకుల నియామకానికి దరఖాస్తులన
ఆలయాల్లో పూజారులుగా కొనసాగుతున్న అర్చకులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. సర్కారు అమలు చేస్తున్న ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ఉమ్మడి జిల్లాలో మరో 339 ఆలయాలకు వర్తింపజేస్తూ ఇటీవలే ఉత్తర్వులు విడుదల చేసిం�
ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దేవాలయాలలో పని చేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. గురువారం అబిడ్స్లోని సీసీఎల్ఏలోని తన కార్యాలయంలో విశ్రాంత హై�
Biplab Deb | త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేవ్ (Biplab Deb) ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఉదయ్పూర్లోని బిప్లబ్ దేవ్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా యజ్ఞయాగాదులు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమానికి సుముహూర్తం కుదిరింది. మధ్యా హ్నం 1:20 గంటలకు ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయానికి గ్రహగతులు అనుకూలంగా ఉండటంతోపాటు మీన లగ్నం కావడం కలిసొచ్చే అంశమని �
అర్చకులు ఐక్యంగా ముందుకు సాగుతూ తమ హకులను సాధించుకోవాలని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన ధూప దీప నైవేద్య (డీడీఎన్) అర్
నగరానికి చెందిన పలువురు పూజారులు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పని తీరు బాగుందని, శాంతి భద్రతల పరిరక్షణ బాగుందని కొనియాడారు.
అర్చక, బ్రాహ్మణులకు సర్కారు పెద్దపీట అర్చక, ఉద్యోగ ప్రెసిడెంట్ ఉపేంద్రశర్మ రామగిరి, జనవరి 23 : దేశంలో అర్చకులు, బ్రాహ్మణులకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలంగాణ అర్చక, ఉద్యోగ ఐక్యకార్యాచరణ స�