దేవాలయాలలో పని చేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. గురువారం అబిడ్స్లోని సీసీఎల్ఏలోని తన కార్యాలయంలో విశ్రాంత హై�
Biplab Deb | త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేవ్ (Biplab Deb) ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఉదయ్పూర్లోని బిప్లబ్ దేవ్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా యజ్ఞయాగాదులు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమానికి సుముహూర్తం కుదిరింది. మధ్యా హ్నం 1:20 గంటలకు ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయానికి గ్రహగతులు అనుకూలంగా ఉండటంతోపాటు మీన లగ్నం కావడం కలిసొచ్చే అంశమని �
అర్చకులు ఐక్యంగా ముందుకు సాగుతూ తమ హకులను సాధించుకోవాలని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన ధూప దీప నైవేద్య (డీడీఎన్) అర్
నగరానికి చెందిన పలువురు పూజారులు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పని తీరు బాగుందని, శాంతి భద్రతల పరిరక్షణ బాగుందని కొనియాడారు.
అర్చక, బ్రాహ్మణులకు సర్కారు పెద్దపీట అర్చక, ఉద్యోగ ప్రెసిడెంట్ ఉపేంద్రశర్మ రామగిరి, జనవరి 23 : దేశంలో అర్చకులు, బ్రాహ్మణులకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలంగాణ అర్చక, ఉద్యోగ ఐక్యకార్యాచరణ స�
యూపీ ఎన్నికల కోసమే కాశీ కారిడార్ వందలాది గుళ్లను కూల్చారు గంగా ప్రక్షాళన మరిచారు వారణాసి ప్రధాన ఆలయాల అర్చకుల మండిపాటు ఓట్ల కోసం ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఏదైనా ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం రివా�
హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): అర్చకులు, ఇతర దేవాదాయ ఉద్యోగుల వేతనాల కోసం శుక్రవారం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. 2021-22 వార్షిక బడ్జెట్ త్రైమాసిక నిధుల కింద ఫండ్స్ విడుదలకు పరిపాలనా అనుమతు�
ఆ భూములపై పూజారికి హక్కులుండవు ఆస్తుల నిర్వహణకే వారు పరిమితం భూ రికార్డుల్లో దేవుడి పేరే రాయాలి సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ: గుడికి చెందిన మాన్యం భూములకు దేవుడే యజమాని అని, పూజారిని ‘భూమిస్వామ�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం అర్చకులు ధర్నా చేశారు. ఆదివారం ఆలయం ఎదుట నిరసన తెలిపారు. చార్ ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కేదార్నాథ్ తీర్థ్ పురోహిత్ సమాజ్ డిమ�
Tamil Nadu: తమిళనాడులో అక్కడి ప్రభుత్వం హిందూ దేవాయాల్లో బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించింది. మొత్తం 58 మంది బ్రాహ్మణేతరులను రాష్ట్రంలోని వివిధ