యూపీ ఎన్నికల కోసమే కాశీ కారిడార్ వందలాది గుళ్లను కూల్చారు గంగా ప్రక్షాళన మరిచారు వారణాసి ప్రధాన ఆలయాల అర్చకుల మండిపాటు ఓట్ల కోసం ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఏదైనా ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం రివా�
హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): అర్చకులు, ఇతర దేవాదాయ ఉద్యోగుల వేతనాల కోసం శుక్రవారం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. 2021-22 వార్షిక బడ్జెట్ త్రైమాసిక నిధుల కింద ఫండ్స్ విడుదలకు పరిపాలనా అనుమతు�
ఆ భూములపై పూజారికి హక్కులుండవు ఆస్తుల నిర్వహణకే వారు పరిమితం భూ రికార్డుల్లో దేవుడి పేరే రాయాలి సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ: గుడికి చెందిన మాన్యం భూములకు దేవుడే యజమాని అని, పూజారిని ‘భూమిస్వామ�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం అర్చకులు ధర్నా చేశారు. ఆదివారం ఆలయం ఎదుట నిరసన తెలిపారు. చార్ ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కేదార్నాథ్ తీర్థ్ పురోహిత్ సమాజ్ డిమ�
Tamil Nadu: తమిళనాడులో అక్కడి ప్రభుత్వం హిందూ దేవాయాల్లో బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించింది. మొత్తం 58 మంది బ్రాహ్మణేతరులను రాష్ట్రంలోని వివిధ
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్వరంగల్, ఆగస్టు 2: తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అర్చక ఉద్యోగులకు సముచిత స్థానం దక్కిందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. సోమవారం �
నాలుగేండ్లలో ప్రభుత్వం అందించిన సాయం బెస్ట్ పథకం కింద 3,637 మందికి లబ్ధి ఈ ఏడాది మరో 500 మందికి ఆర్థిక అండ 100 మందికి వివేకానంద విదేశీ విద్య స్కీం ఎవరు హారతి పళ్లెంలో డబ్బులు వేస్తారా అని ఉమ్మడి పాలనలో ఎదురుచూస�
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ హామీ హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్చకులు, అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ �
నిధులు| రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది.
తిరువనంతపురం: కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ)కి చెందిన ఇద్దరు ఫాదర్లు కరోనాతో బుధవారం చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటం కలకలం రేపుతున్నది. ఇడుక్కి జిల్లాలోని మున్�