టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్వరంగల్, ఆగస్టు 2: తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అర్చక ఉద్యోగులకు సముచిత స్థానం దక్కిందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. సోమవారం �
నాలుగేండ్లలో ప్రభుత్వం అందించిన సాయం బెస్ట్ పథకం కింద 3,637 మందికి లబ్ధి ఈ ఏడాది మరో 500 మందికి ఆర్థిక అండ 100 మందికి వివేకానంద విదేశీ విద్య స్కీం ఎవరు హారతి పళ్లెంలో డబ్బులు వేస్తారా అని ఉమ్మడి పాలనలో ఎదురుచూస�
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ హామీ హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్చకులు, అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ �
నిధులు| రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది.
తిరువనంతపురం: కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ)కి చెందిన ఇద్దరు ఫాదర్లు కరోనాతో బుధవారం చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటం కలకలం రేపుతున్నది. ఇడుక్కి జిల్లాలోని మున్�