KCR Press Meet Live Updates | సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చేస్తున్న అన్యాయంపై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో వెల్లడిస్తున్నారు. దేశానికి �
ఇబ్రహీంపట్నం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మ
ఖైరతాబాద్ : ఆమె మా ఆవిడే….కాదు….మా ఆవిడే అంటూ ఇద్దరు మగాళ్లు ఒకరినొకరు దూషించుకున్నారు…ఇద్దరు పిల్లలున్న ఆమె మాత్రం అతను నా భర్త కాదు…వారు నా పిల్లలు కాదంటూ వాదనకు దిగింది. ఈ విచిత్ర సంఘటనక�
డయాలసిస్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు తక్షణమే వైద్య సౌకర్యం అత్యంత ఆధునికతతో వైద్య సేవలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్ : అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద
కొడంగల్ : నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు పెండింగ్లు ఉండి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఈఎన్సీ కార్యాలయం
ఏపీ ప్రభుత్వం (AP Government) సినిమా టికెట్ల ధరల (movie ticket prices)తగ్గించిన నేపథ్యంలో సినిమా థియేటర్లు మూతపడుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil raju) ప్రెస్ మీట్ ఏర్పాటు చే�
ఆమనగల్లు : టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కంకణ బద్దులు కావాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మాడ్గుల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్
పరిగి : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం చెప్పడం సరైంది కాదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పరిగిలోని త�
ఇబ్రహీంపట్నం : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో సాగుచేసిన వరిధాన్యం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం
Director Health Srinivasa Rao | కొవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు
CM KCR Press Meet | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం
CM kcr Press Meet | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వరి పంటనే పండించాలని.. మెడలు వంచి మేం కొనిపిస్తం అంటున్నాడని.. ఎవరి మెడలు వంచుతరి ప్రశ్నించారు.