పరిగి : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం చెప్పడం సరైంది కాదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పరిగిలోని త�
ఇబ్రహీంపట్నం : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో సాగుచేసిన వరిధాన్యం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం
Director Health Srinivasa Rao | కొవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు
CM KCR Press Meet | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం
CM kcr Press Meet | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వరి పంటనే పండించాలని.. మెడలు వంచి మేం కొనిపిస్తం అంటున్నాడని.. ఎవరి మెడలు వంచుతరి ప్రశ్నించారు.
ఇల్లు అమ్ముకొనొచ్చిన ఆయనకు ఇన్ని ఎకరాలు ఎక్కడివి?బైపోల్లో డిపాజిట్ రాదు: కౌశిక్రెడ్డిహుజూరాబాద్, సెప్టెంబర్ 3: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు మూడు వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని టీఆర్ఎస్ నేత పా
బండి పాదయాత్ర ఎందుకు? : మంత్రి శ్రీనివాస్గౌడ్ | కేంద్రంలో అధికారంలోకి రాక ముందు బీజేపీ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని.. అధికారంలో ఉండి పాదయాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందని మంత్�
మంత్రి శ్రీనివాస్గౌడ్ | సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగానే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. రామప్ప ఆలయానికి
భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వం భైంసాలో విలేకరుల సమావేశంలో ఐజీ నాగిరెడ్డి అల్లర్లు జరిగిన ప్రాంతాల సందర్శన కొనసాగుతున్న 144 సెక్షన్ భైంసా, మార్చి 10: భైంసాలో పరిస్థితి పూర్తి అ�