కస్టమ్ మిల్లింగ్ రైస్లో ఎలాంటి తప్పులు చేయలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. కావాలనే తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు పాల్పడుతున్నారన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరిశ
మా ప్లాట్లను కబ్జా చేసి మళ్లీ లేఔట్ వేసి అమ్ముతున్నారని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలోని స్నేహ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్య�
మ్మెల్యేలకు ఎర కేసుపై సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహిస్తే వచ్చిన నష్టమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత అని, టీవీ చానళ్లకు సమాచారం ఇవ్వడం తప్పెలా అవుతుందని అడిగింది.
Harish Rao | బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దపు మాటలని మంత్రి హరీశ్రావు కొట్టిపారేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెస్తామంటున్న బీజేపీ నేతల మాటలు
విశ్వంత్, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్'. సంతోష్ కంభంపాటి దర్శకుడు. వేణు మాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 14న విడుదలకానుంది.
లు అన్నిసార్లు పూర్తి కథ చెప్పవని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. క్లాసిక్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఓపెనర్ ఇటీవలి కాలంలో స్లో స్ట్రయిక్ రేట్ కారణంగా విమర్శలు ఎదు
‘టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే ఇంటర్ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోతా. అవన్నీ హ్యాపీడేస్. నిన్నటి గురించి బాధ, రేపటి గురించి ఆందోళన ఏమీ ఉండేవి కావు. అప్పుడప్పుడు కాలేజీ డుమ్మా కొట్టి సినిమాకెళ్లడం..అక్కడ�
ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఉపాధ్యక్షుడు ఎ. గురురాజ్తో కలి�
ప్రెస్మీట్ పెట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా ప్రెస్మీట్ పెట్టారా? అని ప్రశ్నించారు. మీడియా
విభజించి పాలించడమే ఆ పార్టీ నైజం ప్రభుత్వాలను కూల్చటమే మోదీ పని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేనేలేదు రాష్ట్ర హామీలు నెరవేర్చకుంటే నిలదీస్తం ఎమ్మెల్యేలు దానం, సురేందర్ హెచ్చరిక హైదరాబాద్, జూలై 1 (నమస్త�