ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆపేస్తున్నామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఉపాధ్యక్షుడు ఎ. గురురాజ్తో కలి�
ప్రెస్మీట్ పెట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా ప్రెస్మీట్ పెట్టారా? అని ప్రశ్నించారు. మీడియా
విభజించి పాలించడమే ఆ పార్టీ నైజం ప్రభుత్వాలను కూల్చటమే మోదీ పని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేనేలేదు రాష్ట్ర హామీలు నెరవేర్చకుంటే నిలదీస్తం ఎమ్మెల్యేలు దానం, సురేందర్ హెచ్చరిక హైదరాబాద్, జూలై 1 (నమస్త�
‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. ఆకాష్ పూరి హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయికగా నటించింది. యూవీ క్రియేషన్స�
ప్రధాని నరేంద్రమోదీ తన పదవి పట్ల అభద్రతతో ఉన్నారా? క్యాబినెట్ సహచరులను కూడా నమ్మడంలేదా? అందుకే కేంద్రమంత్రులు మీడియా సమావేశాన్ని నిర్వహించాలంటే కూడా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి అనుమతి
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబం నిర్వహిస్తున్న ‘మా పల్లె చారిటబుల్ ట్రస్ట్’ పాత్రికేయ సమావేశం హైదరాబాద్లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, ఆయన సోదరులు నరసింహారెడ్డి, శిరీష్, దర్శకులు
ఆరునూరైనా ఈసారి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-105 మధ్య సీట్లు గెలవడం పక్కా అవును.. ప్రశాంత్ కిశోర్ మాతో కలిసి పనిచేస్తున్నారు ఈడీ కాకపోతే బోడీ దాడులు చేసుకోండి. �
శాంతి, ప్రేమపూర్వక దేశాన్ని నిర్మించుకుందాం అందుకే కొత్త రాజ్యాంగం కావాలని చెప్తున్నా.. దళితులకు రిజర్వేషన్లు పెరుగొద్దా? ఆడ బిడ్డలకు దేశంలో రక్షణ వద్దా? దేశమంతా దళితబంధు పెట్టకూడదా? బీసీలు లెక్కలు తేల్
హైదరాబాద్ : అంబేడ్కర్ గారు చెప్పిన స్పిరిట్ నేడు ఇంప్లిమెంట్ అవుతుందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రసంగించిన సీఎం.. ఇప్పటికీ దళితులు ఎందుకు ఆక్ర
CM press meet: సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారు పనితీరును మరోసారి ఎండగట్టారు. మోదీ ప్రభుత్వానికి దమ్ముంటే దేశాన్ని చైనాలా అభివృద్ధి చేయాలని సవాల్ చేశారు. దేశ అభివృద్ధి గురించి సీఎం