ఘర్షణలో గాయపడిన వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదని, చట్టం అధికార పార్టీకి చుట్టమా అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిలదీశారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పేరుతో యూఎస్ఏకు చెందిన ఆలయ నిర్వాహకులు విరాళాలు సేకరిస్తున్నట్లు గుర్తించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈవో) రమాదేవి
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి (మల్టీజోన్-1) కోరారు. గణేశ్ శోభా
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టం చేసింది. షరతుల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీతో పాటు రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున వెంటనే అమలు చే�
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై రౌడీలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ చేయడం అప్రజాస్వామికమని, దీన్ని అందరూ ఖండించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కోస్గి పట్టణంలో ఏర్పాటు
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని వెంటనే అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణలో ఉద్యమం నాటి రోజులు వస్తాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప
బీఆర్ఎస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయడం చేతగాక దా�
‘మాది ప్రజాపాలన..’ అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నదని, ఇదంతా ఒక పథకం ప్రకారం నడుస్తున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ �
మూడు, నాలుగేండ్ల నుంచి రెండు రాష్ర్టాలకు సంబంధించిన అమాయక ప్రజలను ఇండియా బుల్స్, ధని, ముద్ర లోన్ పేరు తో సైబర్ క్రైం ద్వారా దోచుకుంటున్న కరుడు గట్టిన నేరస్తుల్లో ఒకరైన ముడావత్ కిషన్ను అరెస్టు చేసి క�
షరతుల్లేని రుణమాఫీ, రైతుభరోసా పథకం అమలు కోసం రైతాంగం మరో పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ఇచ్చిన రెండు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ధర్నా నిర్వహించనున్నట్లు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్
పదేండ్ల కేసీఆర్ పాలనలో శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత రౌడీ రాజ్యంగా మారిందని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచి, పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్ విచారించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశ�
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార�
వివిధ కారణాలతో పోయిన రూ.2 కోట్ల విలువైన 591 సెల్ఫోన్లను రాచకొండ సీసీఎస్ పోలీసులు రికవరీ చేశారు. గురువారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలన�