కాంగ్రెస్ ప్రభుత్వానికి బడు గు, బలహీన వర్గాల ప్రజల శాపనార్థాలు, ఉసురు త గిలి కూలిపోవడం ఖా యమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. వెల్దండ మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధ�
మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన స్థాయిని మరిచి దిగజారి మాట్లాడటం సరికాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిధులు విడుదల చేస్తే పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తమ పేరు చెప్పుకోవడం సిగ్గు చేటని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్�
అపహరణకు గురైన సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రాక్ చేసి గుర్తించిన ఎల్బీనగర్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతల నుంచి స్వాధీనం చేసుకున్న 90 సెల్ఫోన్లను బాధితులకు అందజేశార
అభివృద్ధి పనుల్లో అంతులేని జాప్యం జరుగుతున్నదని ఎంపీ అర్వింద్ అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ పనులపై చర్చించేందుకు అక్టోబర్ రెండోవారంలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం ద్వారా మంజూరైన పనులు ఏయే
తపాస్పల్లి రిజర్వాయర్ పరిధిలోని ప్రతిపాదిత ఆయకట్టు పరిధిలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చెరువులను గోదావరి జలాలతో నింపిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని
కాంగ్రెస్ నాయకులు మాటిమాటికి బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే విధానాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శుక్రవారం మెద క్ జిల్లా శివ్వంపేట మండలంలోని గోమారంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయ
ఎన్నికలప్పుడు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చి కొంటామన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడేమో సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వి�
వైద్య విజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని ఎస్వీఎస్ దవాఖాన, మెడికల్ కళాశాల డైరెక్టర్ కేజే రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య విజ్ఞాన సదస్సును విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిక
మైనంపల్లి హన్మంతరావు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై వాడిన భాషను మార్చుకోవాలని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ�
అత్యంత దుర్మార్గ ప్రభుత్వమేదైనా ఉందం టే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడస్తున్నా ఒక్క అభివృద్ధి పనులు చేపట�
నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆసిఫాబాద్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రత్యేక సబ్ జైలులో ‘ధ్యానంతో ఆరోగ్యవంతమైన జీవితం’ అనే అం�
ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న హైదరాబాద్లో నిర్వహించే రేషన్ డీలర్ల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మోటపల్కుల సత్తయ్య పిలుపునిచ్చారు.