వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే ఆ పార్టీకి సమాధి కడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
నమ్మకంగా నటిస్తూ చోరీకి పాల్పడిన ఓ మహిళతోపాటు ఆమె కుమారుడిని రెయిన్బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మీర్చౌక్ ఏపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీపీ వెంకటేశ్వరరావు వివర�
‘గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరిజన్ డెయిరీ సీఈవో కందిమల్ల ఆదినారాయణను అడ్డుపెట్టుకొని తనపై బురదజల్లాలని శతవిధాలా ప్రయత్నం చేశారు. ఆయనను పెంచి పోషించిందే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.’
కామారెడ్డి జిల్లాలో గతేడాది కన్నా ఈసారి నేరాల సంఖ్య పెరిగింది. మహిళా సంబంధిత నేరాల్లోనూ పెరుగుదల నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఏడాది వ్యవధిలో నమోదైన కేసుల వివరాలను ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు బయటపడుతాయని భయంతోనే అసెంబ్లీ హాల్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుపడ్డారని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రత
అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. నర్సంపేటలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ �
గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేట ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వి
దేశంలోనే తొలిసారిగా పల్మనరీ థ్రోంబెక్టమీ చికిత్స ద్వారా ఓ విద్యార్థి ప్రాణాలు కాపాడినట్టు యశోద వైద్యులు తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ యశోద దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్�
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసి.. ఢిల్లీ పెద్దలను గడగడలాడించిన తెలంగాణ సాధకుడు కేసీఆర్ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంల�
కలియుగ దైవం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు బు ధవారం మాజీ మంత్రి హరీశ్రావు వస్తున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు.
‘ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి భయం పట్టుకున్నది. అందుకే ప్రశ్నిస్తున్న మా లాంటివాళ్ల నోరు మూయించేందుకు గృహ నిర్బంధం చేస్తున్నరు.’ అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
గత15 రోజుల నుంచి ఒక్క గింజా కొనలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలే తప్ప వడ్లు కొనుడు వద్దా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం కమలాపూర్ మార్కెట్లో విలేకరు
నల్లమలలో వెలిసిన పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఉమా మహేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు ని�
మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు అటకెక్కాయని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. దమ్మపేట బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ�