ఆగస్టు 15 వరకు 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం చేతులెత్తేసి, ఎమ్మెల్యే హరీశ్రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్�
రుణమాఫీ, రైతుభరోసా, బియ్యానికి బోనస్ విషయంలో ఎన్నికల సందర్భంగా రైతులకిచ్చిన మాటను తప్పిన సీఎం రేవంత్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారె�
ఏకకాలంలో రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాటమార్చి కేవలం 22లక్షల మందికే రుణమాఫీ చేసి ఏదో సాధించినట్లు హరీశ్రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని, మిగతా 25 లక్షల మంది రైతు
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి భద్రాద్రి రామయ్య పేరుతో గత సీఎం కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని, దీనికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇ�
బోధన్ పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో వ
సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను వేగవంతం చేశామని, అందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం యాతాలకుంట వద్ద సీతారామ ప
కల్వకుర్తి నియోజకవర్గాన్ని రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేశామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్
ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాల విభజన తరువాత ఏర్పడిన జడ్పీ పాలకవర్గానికి తొలి చైర్మన్ బాధ్యతలు చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశానని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్�
అనేక ఆంక్షలు పెట్టి అరకొరగా రుణమాఫీ చేసి సంబురాలు చేసుకోవడం కాదని, ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి డిమాం
ఎస్సీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా క�
కాంగ్రెస్కు పాలన చేతకాద ని, దేశంలో అత్యంత దౌర్భగ్యమైన సర్కారు ఏదై నా ఉందంటే అది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. ఆదివారం దుబ్బాక మండలం పోతారం
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి మొండి చేయి చూపించిందని అందోల్ మాజీ ఎమ్మె ల్యే చంటి క్రాంతి కిరణ్ అరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో ఆ
అభ్యుదయ కవి దాశరథి కృష్ణామాచార్యులు ధైర్యశాలి అని, నిరంతరం పేదల పక్షాన ఉన్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. పట్టణంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్ లో దాశరథి కృష్ణామాచార్యులు జయంతి ఉత్సవా�