ఉక్రెయిన్కి చెందిన లుహాన్స్ ప్రాంతంలోని ఓ పాఠశాల షెల్టర్ భవనంపై రష్యా సేనలు బాంబుల దాడికి పాల్పడ్డాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 60 మంది వరకు మరణించినట్టు తెలుస్తున్నది. బాంబు దాడి సమయంలో భవనంలో
ఈ ఏడాది జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయే అవకాశం ఉన్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఇందుకు కారణమని
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్కు బీఎస్పీ అధినేత్రి మాయావతి కౌంటర్ ఇచ్చారు. తనకు తిరిగి యూపీ సీఎం అవ్వాలని ఉందని, దాని తర్వాత దేశ ప్రధాని కావాలన్నదే తనకు ఉందని స్పష్టం చేశారు. అంతే�
అనే నేను దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా రాష్ట్రపతిగా అధికార విధులను విశ్వాసబద్దంగా నిర్వహిస్తానని, నా శక్తిసామర్థ్యాల మేరకు రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షిస్తానని, ప్రజల సేవ, సంక్షేమం కోసం...
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజాగ్రహానికి దిగొచ్చారు. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ప్రధాని మహింద రాజపక్స మినహా, కుటుంబసభ్యులు ఎవరూ లేకుండా 17 మందితో
Murasoli | నీట్ బిల్లు విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బిల్లును రెండోసారి కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకపోవడంతో ప్రభుత్వం భగ్గుమన్నది. ఏకపక్షంగా వ్యవహరిస్తున�
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షుడు నరిందర్ బాత్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ప్రాథమిక విచారణకు ఆదేశించింది. హాకీ ఇండియా(హెచ్ఐ)కు చెందిన రూ.35 లక్షల నిధులను దుర్వినియోగం
రష్యా అధ్యక్షుడు పుతిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? ఈ వ్యాధి చికిత్స కోసమే ఆయన పలుమార్లు అజ్ఞాతంలోకి వెళ్లారా? దీనికి సంబంధించి రష్యాకి చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ ‘ప్రొయెక్ట్' వెలువరించిన కథ �
మార్చి 21.. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో తెల్లటి కుర్తా, ధోతీ ధరించిన ఓ వయోధికుడు పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన ఘట్టం భారతీయుల హృదయ ఫలకాలపై చెరగని ముద్ర వేసింది. ఎంత వినయం! ఎంత సంస్కారం! ఎంత నిరాడంబరత! ర
చండీగఢ్, ఏప్రిల్ 1: చండీగఢ్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కేంద్ర సర్వీసు రూల్సే వర్తిస్తాయని కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటన పంజాబ్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ �
సీఎం కేసీఆర్ ఏది సంకల్పించినా.. ఏది చేసినా.. పక్కాగా పకడ్బందీగా చేస్తారు. దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకొంటారు. కొంత ఆలస్యమైనా శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపేదిశగా అడుగులువేస్తారు
ఇచ్చిన మాట తప్పని మనసున్న గొప్ప మనిషి సీఎం కేసీఆర్ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన మూడో లక్ష్యమైన నియామకాల విషయంలో సీఎం కేసీఆర్