President of India Elections 2022 | త్వరలోనే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జూలై 24వ తేదీతో రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నిక సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జ�
రాష్ట్రపతి ఎన్నికకు ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆలోగా 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ష�
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంపైకి పొరపాటున ఓ విమానం దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ను రహస్య ప్రాంతానికి తరలించారు.
యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ (యూకే) అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి వినూత్న రీతిలో ఆశ్చర్యపరిచారు
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటమే లక్ష్యంగా ‘ఇస్టా’ పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కే కేశవులు తెలిపారు. నాణ్యమైన విత్తనాలపై రైతులకు భరోసా ఇస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో విత్తనోత్పత�
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను 40 ఏండ్ల వయసున్న నేత ఎందుకు చేపట్టకూడదని ఆ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ 40 ఏండ్ల వయసులోనే కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారని గు�
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మెదడు సంబంధిత వ్యాధి ‘సెరెబ్రల్ న్యూరిజమ్ (మెదడులోని రక్తనాళంలో బెలూన్స్ ఏర్పటడం)’తో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన కొవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్�
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్(73) శుక్రవారం కన్నుమూశారు. ఈ మేరకు అబుదాబి ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయేద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా.. 2004లో యూఏఈ అధ్యక్షుడి�
ఉక్రెయిన్కి చెందిన లుహాన్స్ ప్రాంతంలోని ఓ పాఠశాల షెల్టర్ భవనంపై రష్యా సేనలు బాంబుల దాడికి పాల్పడ్డాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 60 మంది వరకు మరణించినట్టు తెలుస్తున్నది. బాంబు దాడి సమయంలో భవనంలో
ఈ ఏడాది జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయే అవకాశం ఉన్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఇందుకు కారణమని