సీఎం కేసీఆర్ ఏది సంకల్పించినా.. ఏది చేసినా.. పక్కాగా పకడ్బందీగా చేస్తారు. దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకొంటారు. కొంత ఆలస్యమైనా శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపేదిశగా అడుగులువేస్తారు
ఇచ్చిన మాట తప్పని మనసున్న గొప్ప మనిషి సీఎం కేసీఆర్ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన మూడో లక్ష్యమైన నియామకాల విషయంలో సీఎం కేసీఆర్
అది 2002.. రష్యా రాజధాని మాస్కో. కిక్కిరిసి ఉండే దుబ్రోవ్కా థియేటర్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉగ్రవాదులు ప్రేక్షకులను బంధించారు. తమ మాతృభూమి చెచెన్యా నుంచి రష్యా సైన్యాల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చ�
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నార�
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, ఇతర ప్రముఖులు జన్మదిన �
సమానత్వం ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని, సామాజిక అసమానతలను రూపుమాపడానికి వెయ్యేండ్ల కిందటే రామానుజాచార్యులు విశేష కృషిచేశారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు
President Ramnath kovind | రంగారెడ్డి ముచ్చింతల్లోని సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయాన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో.. హత్యలు చేసే కడప వాళ్లకు కూడా మోడీ ప్రభుత్వం ఎయిర్పోర్టు కట్టించ�
అమరావతి : ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్మెంట్పై తీసుకున్న నిర్ణయ జీవోల విడుదలపై సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ రావు సీఎం జగన్కు అసంతృప్తి లేఖను పంప�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం హెూమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స �
ఖమ్మం :ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ కుటుంబ సభ్యులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. ఇటీవల ఆది నారాయణ మాతృమూర్తి ఆకుతోట కొమరమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమిటీ అద్యక్షురాలుగా మేదరమెట్ల స్వరూపరాణి ఎన్నికయ్యారు. ఈసందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం టిఆర్ఎస్ క
ప్రధాన నిందితుడు జెఫ్రీ స్నేహితురాలు గిస్లెయిన్ అరెస్టుతో మళ్లీ తెరపైకి న్యూయార్క్: సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్�