ఖమ్మం :ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ కుటుంబ సభ్యులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. ఇటీవల ఆది నారాయణ మాతృమూర్తి ఆకుతోట కొమరమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమిటీ అద్యక్షురాలుగా మేదరమెట్ల స్వరూపరాణి ఎన్నికయ్యారు. ఈసందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం టిఆర్ఎస్ క
ప్రధాన నిందితుడు జెఫ్రీ స్నేహితురాలు గిస్లెయిన్ అరెస్టుతో మళ్లీ తెరపైకి న్యూయార్క్: సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్�
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపు సోమవారం అర్ధరాత్రి నుంచి కేటాయింపు ఉత్తర్వులు జారీ హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు పూ�
విశాఖపట్నం: టీటీడీ ఆలయ ఆదాయం పెంచుకోవడానికి డబ్బులు ఉన్నవారికే.. స్వామి వారి దర్శనాలు కల్పిస్తున్నారని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆరోపించారు. స్వామి దర్శనం కోసం టికెట్స్ ధర �
న్యూయార్క్: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా తెలుగు మహిళ నీలి బెండపూడి నియమితులయ్యారు. ఈ వర్సిటీ ప్రెసిడెంట్గా తొలి మహిళే కాకుండా, తొలి శ్వేత జాతియేతర వ్య�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపికైన విషయం తెలిసిందే.ఈ ఆదివారం జరిగిన ఎన్నికలలో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసి�
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ
బోనకల్లు: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన దివ్యాంగులసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యాలముడి కృష్ణమూర్తి(70) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన వికలాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప�
న్యూఢిల్లీ : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవి పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సుస్మితా దేవ్ స్ధానంలో మహిళా కాంగ్రె�