న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్మీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్కు సిఫారసు చేసినట్లు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్�
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (ఆర్అండ్ఆర్)కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు ఆరోగ్య పర
లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల నియమితులయ్యారు. ఈ మేరకు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగి నియమితులైన రత్నాకర్�
హైదరాబాద్: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్.. ఈ ఏడాది భారత్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. బ్రిక్స్ దేశాల సదస్సు ఈ ఏడాది భారత్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఆ సమావేశాలకు హాజరు అవుతార�