రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపు సోమవారం అర్ధరాత్రి నుంచి కేటాయింపు ఉత్తర్వులు జారీ హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు పూ�
విశాఖపట్నం: టీటీడీ ఆలయ ఆదాయం పెంచుకోవడానికి డబ్బులు ఉన్నవారికే.. స్వామి వారి దర్శనాలు కల్పిస్తున్నారని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆరోపించారు. స్వామి దర్శనం కోసం టికెట్స్ ధర �
న్యూయార్క్: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా తెలుగు మహిళ నీలి బెండపూడి నియమితులయ్యారు. ఈ వర్సిటీ ప్రెసిడెంట్గా తొలి మహిళే కాకుండా, తొలి శ్వేత జాతియేతర వ్య�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపికైన విషయం తెలిసిందే.ఈ ఆదివారం జరిగిన ఎన్నికలలో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసి�
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ
బోనకల్లు: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన దివ్యాంగులసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యాలముడి కృష్ణమూర్తి(70) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన వికలాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప�
న్యూఢిల్లీ : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవి పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సుస్మితా దేవ్ స్ధానంలో మహిళా కాంగ్రె�
శాన్ఫ్రాన్సిస్కో: సాఫ్ట్వేర్ రంగంలో టాప్ ప్లేస్లో కొనసాగుతున్న ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) కార్పొరేషన్ ప్రెసిడెంట్ జిమ్ వైట్హర్ట్స్ తన పదవి బాధ్యతల నుంచి వైదొలిగారు.14 నెలల కిందటే ఆయన ఐబీ
పోర్ట్ లూయిస్: మారిషస్ మాజీ ప్రధాని, అధ్యక్షుడు అనిరూద్ జుగ్నౌత్ (91) శుక్రవారం కన్నుమూశారు. ఆయన రెండుసార్లు దేశాధ్యక్షుడిగా, ఆరుసార్లు ప్రధానిగా పనిచేశారు.గతేడాది ఆయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ �
రియో దె జెనీరో: కరోనా ఉంది బయటకి రావద్దు అంటే ఏకంగా లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో సర్కారు ఘోరంగా విఫలమైందని తపాళాలు బాది మరీ ఘోషించారు. బ్రెజిల్లో కరోనాను నియంత్రించడంలో అ�