సమానత్వం ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని, సామాజిక అసమానతలను రూపుమాపడానికి వెయ్యేండ్ల కిందటే రామానుజాచార్యులు విశేష కృషిచేశారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు
President Ramnath kovind | రంగారెడ్డి ముచ్చింతల్లోని సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయాన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో.. హత్యలు చేసే కడప వాళ్లకు కూడా మోడీ ప్రభుత్వం ఎయిర్పోర్టు కట్టించ�
అమరావతి : ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్మెంట్పై తీసుకున్న నిర్ణయ జీవోల విడుదలపై సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ రావు సీఎం జగన్కు అసంతృప్తి లేఖను పంప�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం హెూమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స �
ఖమ్మం :ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ కుటుంబ సభ్యులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. ఇటీవల ఆది నారాయణ మాతృమూర్తి ఆకుతోట కొమరమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమిటీ అద్యక్షురాలుగా మేదరమెట్ల స్వరూపరాణి ఎన్నికయ్యారు. ఈసందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం టిఆర్ఎస్ క
ప్రధాన నిందితుడు జెఫ్రీ స్నేహితురాలు గిస్లెయిన్ అరెస్టుతో మళ్లీ తెరపైకి న్యూయార్క్: సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్�
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపు సోమవారం అర్ధరాత్రి నుంచి కేటాయింపు ఉత్తర్వులు జారీ హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు పూ�
విశాఖపట్నం: టీటీడీ ఆలయ ఆదాయం పెంచుకోవడానికి డబ్బులు ఉన్నవారికే.. స్వామి వారి దర్శనాలు కల్పిస్తున్నారని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆరోపించారు. స్వామి దర్శనం కోసం టికెట్స్ ధర �
న్యూయార్క్: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా తెలుగు మహిళ నీలి బెండపూడి నియమితులయ్యారు. ఈ వర్సిటీ ప్రెసిడెంట్గా తొలి మహిళే కాకుండా, తొలి శ్వేత జాతియేతర వ్య�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపికైన విషయం తెలిసిందే.ఈ ఆదివారం జరిగిన ఎన్నికలలో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసి�
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ
బోనకల్లు: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన దివ్యాంగులసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యాలముడి కృష్ణమూర్తి(70) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన వికలాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప�