Xi Jinping | చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. దేశాన్ని పాలించే ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ జిన్పింగ్ను
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం ఖర్గే, శశిథరూర్ పోటీపడగా.. ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్కు 1,072 ఓట్లు వచ్చాయి
తైవాన్ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్�
Juluru Gaurishankar|హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్ ను మరోసారి ఎన్నుకున్నారు. శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో
ఇండియాలో ఎంటర్ప్రెన్యూర్ కావడం అంత సులభం కాదు చైనా కంటే మనం ఎందుకు వెనకబడ్డామో ఆలోచించాలి ప్లాస్ట్ ఇండియా-2023 యాప్ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎంటర్ప్రెన్�
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచీ ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి రోజుకోవార్త హల్చల్ చేస్తున్నది. మొదట ఆయన రహస్య ప్రేయసి అంటూ కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. ఆ తర్వాత పుతిన్
Droupadi Murmu | భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్ హాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో
న్యూఢిల్లీ : భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత 21 తుపాకులతో గౌవర వందనం స్వీకరించనున్నారు. ఉదయం 10.15గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగే ఈ వేడుకలో భారత ప్ర�
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా రాణిల్ విక్రమసింఘే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ తొమ్మిది అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. బుధవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో రాణిల్కు అనుకూల�
ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కునారిల్లుతున్న ద్వీపదేశం శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ప్రజాగ్రహానికి భయపడి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవటం