New Parliament building | కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని లోక్సభ సెక్రటేరియట్ ఈ నెల 18న ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశా
వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ను పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి శుక�
Droupadi Murmu: ఖాజిరంగా పార్కులో ద్రౌపది ముర్ము ఇవాళ జీపు సఫారీ చేశారు. రాష్ట్రపతి ముర్ము మూడు రోజుల అస్సాం టూర్లో ఉన్నారు. పార్క్లో ఉన్న వన్య ప్రాణులు, జంతువుల కేంద్రాల్ని సందర్శించారు.
నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీ కిరణ్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 138 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు �
తమిళనాడులో అధికార డీఎంకే, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య నెలకొన్న వివాదంపై సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రఘుపతి నేతృత్వంలో ఒక
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. �
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులకు వరం లాంటిదని, ఇంత గొప్ప పథకం ద్వారా లబ్ధిపొందుతున్న తెలంగాణ రైతులు అదృష్టవంతులని జాతీయ రైతు ఉద్యమ నేత, బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గు
రామప్ప ఆలయ నిర్మాణం, శిల్ప సంపద అద్భుతం.. అపూర్వమని దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళి�
చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�
President Hyderabad Tour | శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 30 వరకు ద్రౌపది ముర్ము రాష్ట్రంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రానికి ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలిసారిగా తెలంగాణ రాష్ర్టానికి శీతాకాలపు విడిదికి �
TCSS | సింగపూర్లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS) నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నది. సింగపూర్లోని ఆర్య సమాజ్లో తొమ్మిదో వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా