రామప్ప ఆలయ నిర్మాణం, శిల్ప సంపద అద్భుతం.. అపూర్వమని దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళి�
చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�
President Hyderabad Tour | శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 30 వరకు ద్రౌపది ముర్ము రాష్ట్రంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రానికి ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలిసారిగా తెలంగాణ రాష్ర్టానికి శీతాకాలపు విడిదికి �
TCSS | సింగపూర్లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS) నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నది. సింగపూర్లోని ఆర్య సమాజ్లో తొమ్మిదో వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా
తమిళనాడులో గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగబద్ధంగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని, ఆయన్ను వెంటనే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కో
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా జాతీయ భద్రత అస్థిర, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో పోరాడేందుకు, యుద్ధాల్లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉండాలని పీ�
Tamil Nadu | ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్పై తిరుగుబాటుకు సిద
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా హనుమంతరావు, ప్రధానకార్యదర్శిగా నవాత్ సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సంఘం రాష్ట్ర ఎన్నికలు హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ ఇంజ
Brazil | బ్రెజిల్ (Brazil) అధ్యక్ష పదవిని వరుసగా మూడోసారి చేపట్టాలని భావించిన జైర్ బోల్సనారోకు చుక్కెదురయింది. లెఫ్టిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వ�
Xi Jinping | చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. దేశాన్ని పాలించే ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ జిన్పింగ్ను
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం ఖర్గే, శశిథరూర్ పోటీపడగా.. ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్కు 1,072 ఓట్లు వచ్చాయి
తైవాన్ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్�
Juluru Gaurishankar|హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్ ను మరోసారి ఎన్నుకున్నారు. శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో