Joe Biden: జీ జిన్పింగ్ ఓ నియంత అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. బ్లింకెన్ పర్యటన ముగిసిన మరుసటి రోజే బైడెన్ ఈ కామెంట్ చేయడం విశేషం. చైనాకు చెందిన అనుమానిత నిఘా బెలూన్ను అమెరికా తీరం వద్ద పేల�
మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ఎలా తయారైందో తెలుసుకోవటానికి పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఒక తాజా ఉదాహరణ. 140 కోట్ల మంది భారతీయులు గర్వంతో, సంతోషంతో తిలకించాల్సిన ఈ చారిత్రక సందర్భం.. రాష్ట్రపతి,
టర్కీలో (Turkey) తనకు తిరుగులేదని తయ్యిప్ ఎర్డోగాన్ (Tayyip Erdogan) మరోసారి నిరూపించుకున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో (Presidential Elections) వరుసగా మూడోసారి ఆయన ఎన్నికయ్యారు.
Georgian Airways | ఒక జాతీయ ఎయిర్లైన్ సంస్థ ఏకంగా ఆ దేశ అధ్యక్షురాలిపై బ్యాన్ విధించింది. తమ విమానాల్లో ప్రయాణానికి ఆమెను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆ ఎయిర్లైన్ను బహిష్కరిస్తామని దేశ అధ్యక్షురాలు బెదిరిం
New Parliament building | కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని లోక్సభ సెక్రటేరియట్ ఈ నెల 18న ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశా
వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ను పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి శుక�
Droupadi Murmu: ఖాజిరంగా పార్కులో ద్రౌపది ముర్ము ఇవాళ జీపు సఫారీ చేశారు. రాష్ట్రపతి ముర్ము మూడు రోజుల అస్సాం టూర్లో ఉన్నారు. పార్క్లో ఉన్న వన్య ప్రాణులు, జంతువుల కేంద్రాల్ని సందర్శించారు.
నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీ కిరణ్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 138 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు �
తమిళనాడులో అధికార డీఎంకే, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య నెలకొన్న వివాదంపై సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రఘుపతి నేతృత్వంలో ఒక
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. �
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులకు వరం లాంటిదని, ఇంత గొప్ప పథకం ద్వారా లబ్ధిపొందుతున్న తెలంగాణ రైతులు అదృష్టవంతులని జాతీయ రైతు ఉద్యమ నేత, బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గు