భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
‘మీ హయాంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు, అటవీ హకుల చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందుతాయని, ఆర్వోఎఫ్ఆర్ సవరణ బిల్లు క్లియర్ అవుతుందని ఆశిస్తున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.