Masoud Pezeshkian : ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఇండియాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో ఇండియాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు పెజెష్కియన్ హాజరవుతారు. ఈ ఏడాది జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇస్తు�
Supreme Court : భారతీయ న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
Justice Anupinder Grewal : పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్గా నియమితుడయ్యారు. అయిదేళ్ల కాలపరిమితి కోసం ఆయన్ను నియమించారు. లేదంటే 67
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2024 ఏప్రిల్ నుంచి వారి బెనిఫిట్స్ వెంటనే ఏక మొత్తంగా విడుదల చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఆర్ఈఏ) సంఘం అధ్యక్షుడు లింగయ్య డిమాండ్ చేశారు.
Hindu Sammelanam | మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వరాలయంలో మంగళవారం నిర్వహించే హిందూ సమ్మేళనం కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వేలాదిగా తరలిరావాలని సంఘాల నాయకుల పిలుపునిచ్చారు.
Min Aung Hlaing: మయన్మార్ కొత్త దేశాధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హయింగ్ను ఇవాళ ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకున్నది. మిలిటరీ జనరల్ అయిన మిన్ ఆంగ్.. ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. 2021లో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వం �
Andhra Pradesh | భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు జరిగిన అవమానంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పందించారు.
Aliens : ఏలియన్స్ (గ్రహాంతర వాసి) నిజంగా ఉన్నారా లేదా అనే విషయంలో చాలా ఏళ్లుగా భిన్నాభిప్రాయాలున్నాయి. ఏలియన్స్ ఉన్నాయని కొందరు.. లేవని ఇంకొందరు వాదిస్తుంటారు.
ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ పాలకుర్తి మండల అధ్యక్షుడిగా బొల్లి సాయిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫొటో వీడియో గ్రాఫర్స్ సమావేశాన్ని మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు.
TPAD | డల్లాస్, టెక్సాస్లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న ‘డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి’ అధ్యక్షురాలిగా మరోసారి మహిళనే ఎన్నుకున్నారు.