మాల మహానాడు మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లింగం కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయటంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, �
Asaduddin Owaisi | రాష్ట్రపతి నిజంగా ప్రధానమంత్రితో రాజీనామా చేయించగలరా? అని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులను ఆయన తప్పుపట్టారు. మంత్రి మ
శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో ఉంచడం వల్ల శాసనసభ ఉనికిలో లేకుండా పోతుందని, అటువంటి పరిస్థితిలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానాలకు అధికారం లే
రాష్ర్టాలు ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ ఏప్రిల్ 12 నాడు వెలువడిన ఉత్తర్వులను మార్చేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆనాటి ఉత్తర్వులను సుప్రీంకో
పాకిస్థాన్ తదుపరి అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir) బాధ్యతలు చేపట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న ఆసిఫ్ అలీ జర్దారీని తొలగిస్తారని, ఆయన స్థానంలో ము
Kargil Vijay Diwas | కార్గిల్ 26వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) నేడు. ఈ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) గుర్తు చేసుకున్నారు.
పాలకుర్తి మండల కేంద్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి, గ్రామ అభివృద్ధికి ప్రతీ ఒక్కరం సహకరించుకోవాలని మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ అన్నారు. మండల కేంద్రంలోని మహిళా సంఘాలతో కల
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ నాయకులు గెలిచేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, ఐకమత్యంగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సూచించారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను ప్రజలు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామాల్లోని బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి మండలంలోని వేంపల్లి, వెంకట్రావుపేట గ్రామా�
విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు. సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్కు చెందిన పదో తనగతి విద
కేసీఆరే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని కేటీఆర్ సేన తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో గురువారం కేటీఆర్ సే�