అంధత్వ నివారణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. కంటిపరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న వారితో శిబిరాలు కళకళలాడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం 23వ రోజు విజయవంతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 74 వైద్య బృందాలు మొత్తం ఇప్పటివరకు 2,06,226 మందికి పరీక్షలు నిర్వహించారు
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు పాల్గొనగా, ఇప్పటివరకు 1,18,971 మందికి కంటి పరీక్షలు చేశారు. 14,720 మందికి కండ్లద్దాలు అందజేశారు.
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి
గ్రేటర్లో 18వ రోజు 274 కేంద్రాల్లో 30,111 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 7,091 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 3,658 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించ�
కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి క్యూలో ఉండి కంటి పరీక్షలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. నాకు కంటి సమస్య ఉంది. పదేండ్ల నుంచి కంటి అద్దాలు వాడుతున్న. పని ఒత్తిడి కారణంగా సమయానికి కంటి పరీక్షలు చేయించుకోలేక
గ్రేటర్లో 14వ రోజు 274 కేంద్రాల్లో 30,173 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 7992 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 4114 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. మంగళవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 15,844 మందికి కంటి పరీక్షలు నిర్వ�
గ్రేటర్లో 11వ రోజు నాటికి లక్ష మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే గ్రేటర్లో 274 కేంద్రాల్లో 31,029 మందికి కంటి పరీక్షలు చేశారు.
రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నది. నేత్ర శిబిరాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వీరిలో పద్దెనిమిదేళ్లకు పైబడిన ప్రతి ఒక్కరికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహించే కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది.