రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెల�
కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శిబిరాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. కంటి పరీక్షలు చేయించుకొని కండ్లద్దాలు పెట్టుకొని మురిసిపోతున్నారు. ఈ కార్యక్రమం రం�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. జడ్చ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో బుధవారం 1063 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 44 బృందాలతో 4,947 మందికి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో లక్ష�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ‘కంటి వెలుగు’ శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తున్నది. కంటి సమస్యలు పోయి చూపు చక్కగా కనిపిస్తుండడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఇప్పటివరకు 4,85,841 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 71,213 మందికి కండ్లద్దాలు పంపిణీ చేయగా, 20,382 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశారు.
జిల్లావ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు మమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం వరకు 3,36,192 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. అందులో 47,027 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశ
రాష్ట్రంలో కంటివెలుగు పరీక్షలు మరో రికార్డుకు చేరువవుతున్నాయి. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. మరో రెండు రోజుల్లో కోటి మందికి పరీక్షలు పూర్తి కానున్నాయి. క�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. గ్రామా లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు, వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చి పర�
జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కంటివెలుగులో భాగంగా ఇప్పటి వరకు 1,70,789 కంటి పరీక్షలు చేపట్టామని డీఎంహెచ్ఓ డాక్టర్ కావూరి మల్లికార్జునరావ
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అంచనాలకు అనుగుణంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం కోటిన్నర మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని యంత్రాంగం టార
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. కంటి చూపు సమస్యలున్నవారి చింత తీర్చాలన్న సదుద్దేశంతో ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.