ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పెద్దపల్లి జిల్లా లో విజయవంతంగా కొనసాగుతున్నది. దృష్టి లో పాల తో బాధపడుతున్న వారికి ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి వెలుగులు ప్రసాదిస్తు�
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 42 రోజుల్లో 2,79,455 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. ఊరూరా శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఉత్సాహంగా కేంద్రానికి తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకొన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. మొదటి విడుతలో కార్యక్రమం విజయవంతం కాగా, రెండో విడుతలోనూ అదే ఉత్సాహంతో కొనసాగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు ప్రజల కళ్లల్లో కాంతులు నింపుతున్నాయి. ఇప్పటి వరకు లక్షలాది మందికి నేత్ర పరీక్షలు చేసి అవసరం అయిన వారికి మందులు, కళ్లద్దాలు అందించారు. జిల్లాలో గురు�
గ్రేటర్లో కంటివెలుగు 39వ రోజుకు చేరుకుంది. బుధవారం 274 కేంద్రాల్లో 29,691 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందు లో 4,442 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా... 2,376 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫార
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి వికారాబాద్ జిల్లాలో అనూ హ్య స్పందన లభిస్తున్నది. జనవరి 19వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం �
మహబూబ్నగర్ జిల్లాలో కంటివెలుగుకు విశేష స్పందన లభిస్తున్నది. నిరంతరాయంగా శిబిరాలు నిర్వహిస్తుండడం తో ప్రజలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 441 గ్రామ పంచాయతీలకుగానూ 135 జీపీల్లో వైద్య శిబిరాలు నిర్వహించార�
బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 15,694 మందికి కంటి పరీక్షలు నిర్వహించిన్నట్లు వైద్యరోగ్యశాఖ అధికారులు తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 15,694 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వై�
జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో విడుత ప్రారంభించినప్పటి నుంచి మంగళవారం వరకు 1,88,297 మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయి.
వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
కంటి వెలుగుతో మసకలు మాయమవుతున్నాయి. గత నెల19న ఖమ్మం రూరల్ మండలంలో మలివిడత కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలో మూడు బృందాలు 9,163 మందికి పరీక్షలు నిర్వహించారు.