కంటి వెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో కౌన్సిలర్ బ్యాగరి ప్రసన్నలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో సోమవారంతో విజయవంతంగా ముగిసింది. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లాలో 42 వైద్య బృందాల�
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం వంద రోజులకు చేరువవుతున్నది. శుక్రవారం నాటికి 94 పని దినాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.60 కోట్ల మందికి కం�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండోవిడుత కంటి వెలు గు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజలు అధికంగా తరలివ�
రంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జోరుగా సాగుతున్నది. గ్రా మాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు ప్రజలు అధికంగా తరలివచ్చి .. కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.. వైద్యులు అవసరమ�
గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్�
ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అధికారులు పట్టణాలు, పల్లెల్లో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,36,068 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందు లో పురుషులు 2,07,435 మంది కాగా, మహిళలు 2,28,633 మంది ఉన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంలో 18ఏండ్లు నిండి న ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి సూచించారు. మున్సిపాలిటీలోని 26వ వార్డుల�
తెలంగాణలో ఎవరూ కంటి సమస్యతో బాధపడకూడదు.. ప్రతిఒక్కరి కళ్లలో వెలుగులు నిండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నది. గతంలో నిర్వహించిన మొదటి విడత ‘కంటి వెలుగు’ గ్రాండ్ సక్�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ఊరూరా సందడిగా సాగుతున్నది. ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు కండ్లద్దాలు, మందులు అందిస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
మెదక్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి వైద్యారోగ్యశాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,93,717 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో పురుష