ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. దీంతో ‘న
Tips for Healthy Pregnancy | గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ స�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఒకవేళ అవివాహిత గర్భం దాల్చితే, ఆ గర్భాన్ని 24 వారాల సమయంలోనూ తొలగించుకునే అవకాశాన్ని సుప్రీం కల్పించింది. దీనికి సంబంధించి గురువ
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రసూతి వైద్య నిపుణులతో ‘అమ్మ కడుపు కోతలు వద్దు-సాధారణ కాన్పులే ముద్దు’ అనే అంశంపై ని�
న్యూఢిల్లీ: అవివాహిత గర్భాన్ని దాల్చిన 23 వారాల తర్వాత ఆ పిండాన్ని తొలగించేందుకు అనుమతించడం లేదని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో తెలిపింది. పిండాన్ని తొలగించడం అంటే భ్రూణ హత్యకు పాల్పడినట్లు
నయవంచనకు మారుపేరుగా మారిన టెకీ ప్రియురాలి ప్రాణాలను బలిగొన్నాడు. పెండ్లి పేరుతో మహిళ (33)కు దగ్గరైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె గర్భం దాల్చడంతో ఏకంగా 14 సార్లు అబార్షన్ చేయించాడు.
అలియాభట్ (Alia Bhatt) రెండు రోజుల క్రితం తన ప్రెగ్నెన్సీని ప్రకటించిస్తూ..సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు రాగానే ప్రతీ ఒక్కరూ అలియా-రణ్బీర్ కపూర్ దంపతులకు శుభాకాంక్�
ముంబై: బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇవాళ ఓ తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. తన ఇన్స్టా పోస్టులో ఆమె తల్లికాబోతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలియాకు కంగ్రాట్స్ మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయ�
గర్భస్రావమైన మహిళలకు గుండె సమస్యలతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. గర్భస్రావంతో ధమనులు దెబ్బతినడం, బ్లాక్ కావడం జరుగుతుందని
Pregnant after 40 | ఆహార విధానంలో లోపాలు, జీవనశైలి ప్రభావాలు.. మాతృత్వాన్ని కూడా దూరంచేస్తాయి. అందులోనూ నలభైలలో తల్లిదండ్రులు కాబోతున్న వారిలో రకరకాల అపోహలు, అనుమానాలు ఉంటాయి. › ఆహారపు అలవాట్లకు, సంతానసాఫల్యానికి స�
Pre eclampsia | గర్భిణి జీవితంలో తొమ్మిది నెలలూ కీలకమే. పొట్టలోని బిడ్డ ఎదిగే క్రమంలో అమ్మకు ఎన్నో గండాలు. అనేక రుగ్మతలు అవకాశం కోసం కాచుకుని ఉంటాయి. ప్రతి సమస్యనూ గర్భధారణ సమయంలో కనిపించే సాధారణ లక్షణాలుగానే భావ�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు వైద్య సిబ్బంది ప్రాధాన్యం ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి 2022 వరకు మొత్తం 17,244 ప్రసవాలు జరుగగా, వీటిల్లో 11,509 సాధారణ కాన్పులు చేశారు. జిల్లా
వివాహం, గర్భధారణ విషయంలో దేశంలో మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. గర్భనిరోధక సాధనాల వాడకం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు స్త్రీల బాధ్యతేనని ఎక్కువ మంది పురుషులు భావించడమే దీనికి కారణం