ప్రతి మహిళా పండంటి బిడ్డను ఎత్తుకోవాలని కోరుకుంటుంది. అయితే, గర్భధారణ సమయంలో ఎన్నో సమస్యలు వచ్చిపడుతుంటాయి. ఇందులో ఆందోళన అనేది అత్యంత ప్రమాదకరమని తాజా పరిశోధనలో తేలింది.
Infertility | పిల్లలు కలగక పోవడానికి అనేక కారణాలు. ఆ లోటు భవిష్యత్తులో మానసిక ఇబ్బందులకూ దారితీస్తుంది. పెండ్లయి ఏండ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టని జంటలు మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని హెచ�
‘ఆ తొమ్మిది నెలలూ మాంసాహారం మంచిది కాదు, ఓ దశలో విషపూరితంగా మారి బిడ్డ ఆరోగ్యాన్ని బలి తీసుకుంటుంది’..అనే ప్రచారం ఉంది. ఇది అపోహ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు పోషకాహార నిపుణులు.కొన్ని నిబంధనలకు లోబడి �
‘అమ్మ..’ అన్న పిలుపే అమృతం. కానీ, మనదేశంలో ఎంతోమంది మహిళలకు ‘మాతృత్వం’ అందని పండు అవుతున్నది. ఐయూఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ లాంటి ఆధునిక కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుబాటులోకి వచ్చినా.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. దీంతో ‘న
Tips for Healthy Pregnancy | గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ స�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఒకవేళ అవివాహిత గర్భం దాల్చితే, ఆ గర్భాన్ని 24 వారాల సమయంలోనూ తొలగించుకునే అవకాశాన్ని సుప్రీం కల్పించింది. దీనికి సంబంధించి గురువ
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రసూతి వైద్య నిపుణులతో ‘అమ్మ కడుపు కోతలు వద్దు-సాధారణ కాన్పులే ముద్దు’ అనే అంశంపై ని�
న్యూఢిల్లీ: అవివాహిత గర్భాన్ని దాల్చిన 23 వారాల తర్వాత ఆ పిండాన్ని తొలగించేందుకు అనుమతించడం లేదని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో తెలిపింది. పిండాన్ని తొలగించడం అంటే భ్రూణ హత్యకు పాల్పడినట్లు
నయవంచనకు మారుపేరుగా మారిన టెకీ ప్రియురాలి ప్రాణాలను బలిగొన్నాడు. పెండ్లి పేరుతో మహిళ (33)కు దగ్గరైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె గర్భం దాల్చడంతో ఏకంగా 14 సార్లు అబార్షన్ చేయించాడు.
అలియాభట్ (Alia Bhatt) రెండు రోజుల క్రితం తన ప్రెగ్నెన్సీని ప్రకటించిస్తూ..సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు రాగానే ప్రతీ ఒక్కరూ అలియా-రణ్బీర్ కపూర్ దంపతులకు శుభాకాంక్�