తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆందోళనలు చేపట్టాలని రంగారెడ్�
పీఆర్సీ, వైటీపీఎస్ (AHP- CHP) ప్రైవేటీకరణ, ఆర్టిజన్ ఉద్యోగుల APSEB సర్వీస్ రూల్స్, EPF నుండి GPF, శాంక్షన్ పోస్టులు తదితర 14 డిమాండ్ల విషయంలో విద్యుత్ ఉద్యోగ & ఆర్టిజన్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా...
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని హైదరాబాద్ టీచర్లు గళమెత్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. �
అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీతోపాటు పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోనక�
ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్యక్షుడు ఎం బాలయ్య అన్నారు. రావట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిరసన చేపట్టారు.
PRTU | రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించి, పెండింగ్లో ఉన్న డీఏలను ఒకేసారి విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వై. జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు.
PRC | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ , డీఏలు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య డిమాండ్ చేశారు.
Breakfast for Teachers | ‘డీఏలు అడిగితే ప్రమాద బీమా.. పీఆర్సీ అడిగితే పిడికెడన్నం.. బకాయిలు అడిగితే, బడుల సంఖ్య కుదింపు.. ఓల్డ్ పింఛన్ అడిగితే, ఓట్ల లెక్కల మదింపు.. అప్పుడే పుణ్యకాలం సగం గడిచిపోయింది. నమ్ముకున్న ఉద్యోగుల �
ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాల కష్టార్జితాన్ని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని, భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునే ప్రధాన వనరు - రిటైర్మెంట్ బెనిఫిట్స్. పిల్లల చదువులు, కుమార్తెల పెండ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం �
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు త్వరలోనే మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ రాబోతుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతార�
మన సీఎం రేవంత్రెడ్డికి ఈ మధ్య కోపం మస్తు ఎక్కువైనట్టుంది. వారం కిందనేమో ’ఆఫీసర్లు నా మాట వింటలేరు’ అని వాళ్ల మీద గింజుకున్నడు. ఇగ మొన్నేమో మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జూమ్ మీటింగ్లో లైన్ లోకి తెచ్చి ’�
Revanth Reddy | రోజుకు ఓ గంట అదనంగా పనిచేసి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితేనే, పెరిగిన ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, అలాగే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింద