అసెంబ్లీ ఎన్నికల ముందు అలవికాని హామీలు గుప్పించిన కాంగ్రెస్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్
: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్వహించ తలపెట్టిన సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ మేరకు జేఏసీకి ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీయూసీఐ తమ మద్దతు ప్రకటించాయి.
TG Budget | ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పీఆర్సీని ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులు అమలు చేస్తాం’ ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇలాంటి ఆరు నెలలు ఐదుసార్లు, మూడు రాష్ట్ర బడ్జెట్లు ముగిశా�
ఉద్యోగులకు 42% ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలుచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీ నివేదికను స్వీకరించి, జూలై 2023 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని కోరింది.
పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏల సాధనకు త్వరలోనే ఉద్యమించనున్నట్టు ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందంగౌడ్ ప్రకటించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ప్రభుత్వం పెన్షనర్స్కు ఇవ్వాల్సిన 8 డీఏలు, పీఆర్సీతో ఈహెచ్ఎస్ నగదు రహిత వైద్యంను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్రెడ్డి, నల్లగొండ య�
విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేయాలని స్టేట్ టీ�
పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంల
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇచ్చి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సూర్యాపేట డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్, నా
STU Efforts | విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల సాధనకు రాష్ట్రోపాధ్యాయ సంఘం
75 సంవత్సరాలుగా అలుపెరగని కృషి చేస్తుందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు అన్నారు.
PRC | ప్రభుత్వం వెంటనే 53 శాతం పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ ప్రవేశపెట్టాలని తపస్ మండల శాఖ అధ్యక్షుడు మంగ నరసింహులు డిమాండ్ చేశారు