ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగబోతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సమ్మె తథ్యమని స్పష్టమవుతున్నది.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తోంది.
ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ప్రతి ఐదేండ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసి సిఫారసులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి జరుగుతున్న ప్రక్రి�
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సర్కార్పై సమరశంఖం పూరించారు. జూన్ 2వ తేదీలోపు తెలంగాణ రెండో పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. న్యాయమైన డి
అసెంబ్లీ ఎన్నికల ముందు అలవికాని హామీలు గుప్పించిన కాంగ్రెస్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్
: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్వహించ తలపెట్టిన సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ మేరకు జేఏసీకి ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీయూసీఐ తమ మద్దతు ప్రకటించాయి.
TG Budget | ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పీఆర్సీని ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులు అమలు చేస్తాం’ ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇలాంటి ఆరు నెలలు ఐదుసార్లు, మూడు రాష్ట్ర బడ్జెట్లు ముగిశా�
ఉద్యోగులకు 42% ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలుచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీ నివేదికను స్వీకరించి, జూలై 2023 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని కోరింది.
పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏల సాధనకు త్వరలోనే ఉద్యమించనున్నట్టు ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందంగౌడ్ ప్రకటించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ప్రభుత్వం పెన్షనర్స్కు ఇవ్వాల్సిన 8 డీఏలు, పీఆర్సీతో ఈహెచ్ఎస్ నగదు రహిత వైద్యంను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్రెడ్డి, నల్లగొండ య�