PRTU | రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించి, పెండింగ్లో ఉన్న డీఏలను ఒకేసారి విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వై. జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు.
PRC | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ , డీఏలు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య డిమాండ్ చేశారు.
Breakfast for Teachers | ‘డీఏలు అడిగితే ప్రమాద బీమా.. పీఆర్సీ అడిగితే పిడికెడన్నం.. బకాయిలు అడిగితే, బడుల సంఖ్య కుదింపు.. ఓల్డ్ పింఛన్ అడిగితే, ఓట్ల లెక్కల మదింపు.. అప్పుడే పుణ్యకాలం సగం గడిచిపోయింది. నమ్ముకున్న ఉద్యోగుల �
ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాల కష్టార్జితాన్ని, రెక్కల కష్టాన్ని నమ్ముకుని, భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునే ప్రధాన వనరు - రిటైర్మెంట్ బెనిఫిట్స్. పిల్లల చదువులు, కుమార్తెల పెండ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం �
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు త్వరలోనే మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ రాబోతుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతార�
మన సీఎం రేవంత్రెడ్డికి ఈ మధ్య కోపం మస్తు ఎక్కువైనట్టుంది. వారం కిందనేమో ’ఆఫీసర్లు నా మాట వింటలేరు’ అని వాళ్ల మీద గింజుకున్నడు. ఇగ మొన్నేమో మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జూమ్ మీటింగ్లో లైన్ లోకి తెచ్చి ’�
Revanth Reddy | రోజుకు ఓ గంట అదనంగా పనిచేసి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితేనే, పెరిగిన ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, అలాగే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింద
2021 వేతన సవరణను 11 శాతం ఫిట్మెంట్తో జూలై 1 నుంచి చెల్లించడానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు గురువారం మీడియాకు వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలలోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి, సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
Pending DA | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు గండికొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదా? కరువు భత్యం (డీఏ) బకాయిలకు ఎగనామం పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందా? అంటే ఉద్యోగ
ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగబోతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సమ్మె తథ్యమని స్పష్టమవుతున్నది.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తోంది.