పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంల
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇచ్చి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సూర్యాపేట డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్, నా
STU Efforts | విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల సాధనకు రాష్ట్రోపాధ్యాయ సంఘం
75 సంవత్సరాలుగా అలుపెరగని కృషి చేస్తుందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు అన్నారు.
PRC | ప్రభుత్వం వెంటనే 53 శాతం పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ ప్రవేశపెట్టాలని తపస్ మండల శాఖ అధ్యక్షుడు మంగ నరసింహులు డిమాండ్ చేశారు
ప్రభుత్వం ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంట్తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీఎన్జీవోల సంఘం నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దుచ�
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్కార్డులను మంజూరు చేయాలని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు.
‘పంచభక్ష్య పరమాన్నం పెట్టబడును. కానీ, ఇవాళ ఒక గంటెడు అన్నం వేస్తాం.. ఆరు నెలల తర్వాత గంటెడు సాంబార్ పోస్తాం’ అన్నట్టుగా డీఏల విడుదల విషయంలో ప్రభుత్వం తీరు ఉన్నదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నాడు ఓట్ల కోసం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ డీఏలు ఇవ్వకుండా.. పీఆర్సీ అమలు చేయకుండా మొండి చేయి చూపిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ధ్వజమెత్తారు. గురువారం నిర్వహించిన �
KTR | ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ, డీఏలు అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలను ముందు విలన్లుగా చిత్రీకరిస్తారా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన నాలుగు డీఏలు, పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు ‘ధర్మాగ్రహ’ దీక్ష చేపట్టాయి. మంగ
సూదిమొనంత పనిచెయ్యనోళ్లు ఏనుగంత అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిమీద రుద్దారు. అప్పు చేయడమే తప్పన్నట్టుగా ఇల్లెక్కి కూసినోళ్లు అప్పుల కుప్పలుగా తయారయ్యారు. పాత సర్కారు చేసిన అప్పుల మీద రోతమాటలు మాట్లా
యూఎస్, యూకే, ఈయూకు చెందిన శాశ్వత నివాస కార్డులు(పీఆర్సీ) లేదా వీసాలు కలిగిన భారతీయులకు యూఏఈ 14 రోజుల వీసా ఆన్ అరైవల్ (ఎయిర్పోర్ట్లోనే వీసా జారీ చేయడం) విధానాన్ని ప్రారంభించింది.
‘ఏరు దాటినంక తెప్ప తగలేసినట్టు’ అన్న సామెత కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఒక్కో వర్గానికి మొండిచేయి చూపుతున్నది. తాము �
దేవాదాయశాఖ ఉద్యోగులకు ఇప్పటికే నాలుగు పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయని.. కనీసం మూడింటిని ఈ పండుగలోగా విడుదల చేయాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రా