‘వాట్సాప్ పోరాటాలు ఇంకెతకాలం.. రోడ్డు మీదికి రారా? అని రెచ్చగొట్టారు. మమ్మల్ని ఇంకెంతకాలం ప్రశ్నిస్తారు. బరిలోకి దిగండి.. అంటూ పిలుపునిచ్చారు. జిల్లాలన్నీ తిరిగి సన్నాహక సభలు పెట్టారు. ‘జబ్బకు సంచి చేతిల
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గురువారం తలపెట్టిన ఉద్యోగుల హక్కుల సాధన సభ తాత్కాలికంగా వాయిదాపడింది. జేఏసీ నేతలతో చర్చలు జరిపిన సర్కార్ మూడు అంశాలపై లిఖిత పూర్వకమైన హామ�
TSUTF : సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రధానోత్సవంలో ఉపాధ్యాయులను ఉద్ధేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని టీఎస్యూటీఎఫ్(TSUTF) అధ్యక్షులు ఎ. వెంక�
ఉద్యోగ, ఉపాధ్యాయుల బిల్లులు పెండింగ్.. రెండో పీఆర్సీ పెండింగ్.. ఆరు డీఏలు పెండింగ్.. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు పెండింగ్.. వీటి వరుసలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కూడా చేరింది. ఈహెచ్ఎస్�
అలవికానీ హామీలిచ్చి అమలు చేయకుండా ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగులు రణన్నినాదం చేశారు. హైదరాబాద్ సహా 31 జిల్లా కేంద్రాల్లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర�
ఉద్యోగులు కదం తొక్కారు.. తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నినదిస్తూ.. నగరంలోని పలు చోట్ల వివిధ రూపాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత�
తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆందోళనలు చేపట్టాలని రంగారెడ్�
పీఆర్సీ, వైటీపీఎస్ (AHP- CHP) ప్రైవేటీకరణ, ఆర్టిజన్ ఉద్యోగుల APSEB సర్వీస్ రూల్స్, EPF నుండి GPF, శాంక్షన్ పోస్టులు తదితర 14 డిమాండ్ల విషయంలో విద్యుత్ ఉద్యోగ & ఆర్టిజన్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా...
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని హైదరాబాద్ టీచర్లు గళమెత్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. �
అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీతోపాటు పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోనక�
ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్యక్షుడు ఎం బాలయ్య అన్నారు. రావట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిరసన చేపట్టారు.
PRTU | రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించి, పెండింగ్లో ఉన్న డీఏలను ఒకేసారి విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వై. జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు.
PRC | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ , డీఏలు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య డిమాండ్ చేశారు.