దేవాదాయశాఖ ఉద్యోగులకు ఇప్పటికే నాలుగు పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయని, కనీసం మూడింటిని ఈ పండుగలోగా విడుదల చేయాలని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, 261 జీవోను సవరించి ఉద్య
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమ యం పట్టే అవకాశం ఉన్నది. తాజా సమాచారం ప్రకారం పీఆర్సీ నివేదిక సమర్పణకే మ రో మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టనున్నది. ఇప్పటికే పీఆర్సీ జాప్యంతో సర్క�
రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు యూజీసీ 7వ పీఆర్సీ అమలుచేసే దిశలో విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రెగ్యులర్ ఆచార్యులకు 7వ పీఆర్సీ అమలవుతుండగా, తమక�
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆర్టీసీ (TGSRTC) కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు.
బడ్జెట్లో కేటాయింపులపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘా ల నాయకులు పెదవి విరుస్తున్నారు. ఉద్యోగులకు అనుకూలంగా ఈ బడ్జెట్ లేదని అంటున్నారు. పీఆర్సీ గురించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదని పలు ఉద్యోగ, ఉపాధ్�
రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన బకాయిలు రూ.750 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపై దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ బకాయిలను ఎందుకు చెల్ల�
PRC | రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ ఇప్పట్లో సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. తాజా అంచనాల ప్రకారం.. జూన్ దాటినా వేతన సవరణ సాధ్యంకాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదివారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఉద్యోగులతో ముచ్చటించారు. వేతన సవరణతో ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగిం�
Harish Rao | ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరం అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను
రెండో పీఆర్సీలో భాగంగా 50 శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్లకు మధ్యగల వేతన వ్యత్యాసాన్ని సవరించాలని విజ్ఞప్తి చేసింది.
Sajjanar | తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కి ప్రయాణికులతో పాటు కార్మికులు కూడా రెండు కళ్లలాంటి వారనిచ త్వరలో ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామని సంస్థ వీసీ ఎండీ సజ్జనార్( Sajjanar) పేర్కొన్నారు.