అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ అమలుపై ఏపీ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఐఆర్ అ�
Treasury | ఆంధ్రప్రదేశ్లో ట్రెజరీ కార్యాలయాలు నేడు కూడా పనిచేయనున్నాయి. కొత్త పీఆర్సీ నేపథ్యంలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
అమరావతి : ఏపీలో కొత్త పీఆర్సీ అమలుపై ఏపీ ట్రెజరీ ఉద్యోగులు సందిగ్ధతకు గురవుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ చేయాలని ప్రభుత్వం ఒత్తిళ్లు తీసుకువస్తుండడంతో ట్రెజరీ ఉద్యోగులు �
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 11 వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జనవరి జీతాలను పాత నెల ప్రకారమే ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా ఇచ్చ�
అమరావతి : ప్రభుత్వానికి జీతాలు తగ్గించే హక్కు ఉందని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఏపీలో పీఆర్సీ జీవోలో సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలియజేశారు. హైకోర్టు ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ మాట
పీఆర్సీ సాధన సమితిగా ఏకమైన ఉద్యోగ సంఘాలు 12 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని లేఖ రాసిన పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం పీఆర్సీ జీవోల యథాతథ అమలుకు క్యాబినెట్ ఆమోదం హైదరాబ�
అమరావతి : ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడవద్దని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచించాలని వెల్లడించారు.ఈయన ఈరోజు మీడియాతో మ�
పీఆర్సీపై ఏపీలో ఉద్యోగుల ఆగ్రహం జీవోలను రద్దు చేయాలని డిమాండ్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ జీవోలను బేషరతుగ
రూ.3,866.21 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం రూ.1,450 కోట్లతో కృష్ణా జలాల తరలింపునకు శాశ్వత ప్రాజెక్టుగా సుంకిశాల ప్రాంతాల్లో మెరుగ్గా నీటి సరఫరాకు రూ. 1200 కోట్ల తాగునీటి పథకం జీహెచ్ఎంసీ పరిధిలో ఉచి�