బడ్జెట్లో కేటాయింపులపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘా ల నాయకులు పెదవి విరుస్తున్నారు. ఉద్యోగులకు అనుకూలంగా ఈ బడ్జెట్ లేదని అంటున్నారు. పీఆర్సీ గురించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదని పలు ఉద్యోగ, ఉపాధ్�
రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన బకాయిలు రూ.750 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపై దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ బకాయిలను ఎందుకు చెల్ల�
PRC | రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ ఇప్పట్లో సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. తాజా అంచనాల ప్రకారం.. జూన్ దాటినా వేతన సవరణ సాధ్యంకాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదివారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఉద్యోగులతో ముచ్చటించారు. వేతన సవరణతో ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగిం�
Harish Rao | ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరం అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను
రెండో పీఆర్సీలో భాగంగా 50 శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్లకు మధ్యగల వేతన వ్యత్యాసాన్ని సవరించాలని విజ్ఞప్తి చేసింది.
Sajjanar | తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కి ప్రయాణికులతో పాటు కార్మికులు కూడా రెండు కళ్లలాంటి వారనిచ త్వరలో ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామని సంస్థ వీసీ ఎండీ సజ్జనార్( Sajjanar) పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి చైర్మన్ టీ ప్రభాకర్ కోరార
స్వరాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందులో భాగస్వాములవుతున్న ఉద్యోగులకు సైతం అదే ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్ట�
ఉద్యోగులే ప్రభుత్వ కార్యక్రమాల సారథులని, పరిపాలనా వ్యవస్థకు, ప్రజలకు మధ్య వారధులని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా నమ్ముతారు. ఉద్యమకాలం నుంచీ వారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. వారి యోగక్షేమాల మీద ఆ�
దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి వారికి తీపి కబురు అందించింది. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్
అంగన్వాడీ టీచర్లపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. త్వరలో ప్రకటించబోయే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేసింది. పలు డిమ