అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 11 వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జనవరి జీతాలను పాత నెల ప్రకారమే ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా ఇచ్చ�
అమరావతి : ప్రభుత్వానికి జీతాలు తగ్గించే హక్కు ఉందని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఏపీలో పీఆర్సీ జీవోలో సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలియజేశారు. హైకోర్టు ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ మాట
పీఆర్సీ సాధన సమితిగా ఏకమైన ఉద్యోగ సంఘాలు 12 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని లేఖ రాసిన పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం పీఆర్సీ జీవోల యథాతథ అమలుకు క్యాబినెట్ ఆమోదం హైదరాబ�
అమరావతి : ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడవద్దని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచించాలని వెల్లడించారు.ఈయన ఈరోజు మీడియాతో మ�
పీఆర్సీపై ఏపీలో ఉద్యోగుల ఆగ్రహం జీవోలను రద్దు చేయాలని డిమాండ్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ జీవోలను బేషరతుగ
రూ.3,866.21 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం రూ.1,450 కోట్లతో కృష్ణా జలాల తరలింపునకు శాశ్వత ప్రాజెక్టుగా సుంకిశాల ప్రాంతాల్లో మెరుగ్గా నీటి సరఫరాకు రూ. 1200 కోట్ల తాగునీటి పథకం జీహెచ్ఎంసీ పరిధిలో ఉచి�
టీఎస్పీఈయూ వినతి హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు కొత్త పీఆర్సీ కమిటీని నియమించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) కోరింది. ఈ మేరకు గురువారం టీఎస్�
అమరావతి : ఏపీలో పీఆర్సీ, ఉద్యోగుల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఇచ్చిన అధికారుల నివేదిక ఆమోదంగా లేదని,ఇక ఫిట్మెంట్పై సీఎం దగ్గరే తేల్చుకుంటామని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వెల్లడించారు. గురువారం
టీఈఈ 1104 యూనియన్ వినతిహైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ నేతలు మంగళవారం టీఎస్ట్రాన్స్
అమరావతి: ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక విడుదల కోసంఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయం వద్ద దాదాపుగా 5 గంటల పాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాం ట్రాక్టు, ఔట్సోర్సింగ్, టైమ్స్కేల్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ఇస్తామని రిజిస్ట్రార్ సుధీర్క�
30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ సీఎం కేసీఆర్ ఘనతే మీడియా సమావేశంలో టీఎన్జీవో నేతలు రాజేందర్, ప్రతాప్ నీలగిరి, సెప్టెంబర్ 8: ఉద్యోగుల బదిలీలకు జోనల్ విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నదని టీఎన్జీవో కేంద�