సన్మానసభలో టీఎన్జీవో నేతల ప్రశంసలుహైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కుతుందని టీఎన్జీవో నేతలు కొనియాడారు. టీఎన్జీవో కేంద్ర సంఘం �
జీవో విడుదల.. మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలుహైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పీఆర్సీని ప్రకటించింది. ఈ మేరకు జీవో 93�
ఉద్యోగులను కాపాడుకుంటున్న ప్రభుత్వం 30% పీఆర్సీ అందుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్కు టీఎన్జీవోల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న�
నూతన వేతనాలు అమలుచేస్తూ విద్యాశాఖ జీవో రాష్ట్రంలో 3 వేల మంది బోధనా సిబ్బందికి లబ్ధి హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): మోడల్ స్కూళ్ల బోధనాసిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది. వీరికి 30% పీఆర్సీ �
పీఆర్సీ అమలుకు కృతజ్ఞతగా నిర్వహణ మొదటి సభ కరీంనగర్లో ఏర్పాటు కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తోపాటు ఇతర ప్రయోజనాలు కల్పించినందుకు �
ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తున్న ప్రభుత్వంనేటి నుంచి జిల్లా ఉద్యోగుల ఖాతాల్లోకిహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): పెరిగిన పీఆర్సీ జూన్ నెల వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. గత రెండు రోజులుగ�
ప్రభుత్వానికి టీఎన్జీవో నాయకుల విజ్ఞప్తిహైదరాబాద్/ సుల్తాన్బజార్, జూన్15 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ అమలులో ఏర్పడే సమస్యల పరిష్కానికి వ్యత్యాసాల సవరణ కమిటీ (అనామలీస్ కమిటీ)ని ఏర్పాటుచేయాలని టీఎన్జీవో
పీఆర్సీ జీవో జారీపై హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామంటున్న పలు సంఘాలు హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ జీవోల జారీపై శుక్ర వారం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ రోజు చరి�
రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ వారికీ సమానంగా పెంపు పెన్షన్ల పెంపుతో రిటైర్డ్ ఉద్యోగుల హర్షం ఉపాధ్యాయులకు భారీగా వేతన పెంపు ఈ నెల నుంచి అమల్లోకి కొత్త జీతాలు హైదరాబాద్, జూన్
నేటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం! లాక్డౌన్, వైద్యం, సేద్యం, ఆర్థిక పరిస్థితిపై చర్చ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై నేటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పీఆర్సీ నివేది�