హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటనపై సిద్దిపేట జిల్లా టీఎన్జీవో నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్లోని అరణ్య భవన్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు
హైదరాబాద్ : ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్, 61 ఏండ్ల వరకు ఉద్యోగ విరమణ వయసుని పెంచిన సందర్భంగా పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జి
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్ మెంట్, పదవీ విరమణ వయసు పెంచి ఉద్యోగుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పా
హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తించనుంది. వేతన సవరణ అంటే కేవలం ప్రభ
హైదరాబాద్ : రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసు�
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తంచేశాయి. హైదరాబాద్లోని టీఎన్జీవో కార్యాలయంలో, బీఆర్కే
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్ల�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ఆర్థిక
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ ప్రకటనకు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పీఆర్సీపై సోమవారం అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి ధ�
పీఆర్సీపై ఆర్థిక శాఖ అంచనా భారీగా పెరుగనున్న వ్యయం ఆదాయ, వ్యయాల సమతుల్యతకు భారీ కసరత్తు ప్రత్యేక ప్రతినిధి, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అనంతరం ఏడాదికి అదనంగా కనీసం ర
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు సీఎం పై మాకు పూర్తి నమ్మకం ఉన్నది.. ప్రభుత్వానికే మా మద్దతు.. ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ మాకు హామీ ఇచ్చారు ఉద్యోగ, ఉపాధ్యాయ నేతల వెల్లడి సీఎంను కలిసిన సంఘాలు సమస్యల పరి�