Telangana | అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించ
కాలికి గజ్జె కట్టి.. గళం విప్పి ప్రజలను చైతన్యపరుస్తున్న తెలంగాణ సాంస్కతిక కళాకారులకు కేసీఆర్ సర్కారు సముచిత గుర్తింపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుక�
రాష్ట్రంలో వివిధ తరగతుల వారికి రోజుకో వరాన్ని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ కళాకారులకు కూడా తీపికబురు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళుతున్న కళాకారులకు ప్రభుత�
విద్యుత్తు ఉద్యోగులకు గౌరవప్రదమైన వేతన సవరణ చేయడం పట్ల విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డిలకు అసోసి�
విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. హైదరాబాద్ మింట్కంపౌండ్లోని తన కార్యాలయంలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి జేఏసీ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనున్నది. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అందుబాటులో లేకపోవడంతో చర్చలను వారంపాటు వాయిదావేశారు.
విద్యుత్తు ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీని అమలు చేస్తామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్తో మాట్లాడి.. వారం రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని తెలిపా రు.
తమకు 39 శాతం పీఆర్సీ ఇవ్వాలని తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం (టీఈఈఏ) ప్రతినిధులు పీఆర్సీ నెగోషియేషన్ కమిటీకి విన్నవించారు. గురువారం విద్యుత్తు సౌధలో పీఆర్సీ నెగోషియేషన్ కమిటీ చైర్మన్ సీ శ్రీనివాసర
కొత్త నోటిఫికేషన్లతో ఉద్యోగాలు పొందనున్న వారికి బంపర్ ఆఫర్ తగిలింది. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికయ్యేవారికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేస్కేల్స్ను అమలు చేయనున్నది.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కేసీఆర్కు దేశంపై కూడా ఒక విజన్ ఉంది. ఆయనతోనే ఈ దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విషయంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సానుకూలంగా స్పందించినట్టు గాంధీ దవాఖాన టీజీజీడీఏ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ రాజేశ్వర్రావు తెలిపారు.
అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడు బహిర్గతపరచాల్సిన అవసరం ఏంటని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ‘పెళ్లైన ఆరు నెల్లకు శుభలేఖ అచ్చేసినట్లుగా’ ఉన్నదని...