Mahakumbh | మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భ�
ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగ�
Prayagraj | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాధువుల కోసం వేసిన టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో సంఘటనా స్థలం మొత్తం భారీగా పొగ కమ్మేసి�
Muscular Baba: మహాకుంభ్లో ఓ విదేశీ సాధువు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ అనే సాధువు అందర్నీ తన లుక్స్తో స్టన్ చేస్తున్నాడు. మస్క్యూలార్ బాబా.. కండల బాబాగా ఆయన్ను అందరూ పిలు�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందిక�
IIT Baba: ప్రయాగ్రాజ్లో బాబాలు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఐఐటీ బాబా అక్కడ స్పెషల్గా నిలిచారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివిన ఆ బాబాను భక్తులు ఆసక్తితో తిలకిస్తున్నారు.
Maha Kumbhmela | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన తిరుమల శ్రీవారి నమూనా ఆలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Maha Kumbh | ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి భక్తులు రెండో రోజూ పోటెత్తారు. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా మంగళవారం లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొలిరోజు కోటీ 65 లక్షల మంది పుణ్యస్నా�
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా 144 ఏండ్ల తర్వాత సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజైన పుష్య మాస పౌర్ణమినాడు ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత�
Maha Kumbh | మహా కుంభమేళా (Maha Kumbh) కు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో పోటెత్తారు. తొలిరోజే భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రయాగ్రాజ్ (Prayagraj) పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తజన సందోహంతో త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్లన�
ఆపిల్ సహ వ్యవస్థాపకులు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య, ప్రపంచంలో అత్యంత ధనవంతురాలైన మహిళల్లో ఒకరైన లారెన్ పావెల్ (Laurene Powell Jobs) మహా కుంభమేళాకు హాజరయ్యారు. 40 మంది సభ్యులతో కూడిన బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్లోని ప్రయ�