Maha Kumbh | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో మహా కుంభమేళా (Maha Kumbh) ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం గంగా (Ganga), యమునా (Yamuna), సరస్వతి (Saraswati) నదులు (Rivers) కలిసిన త్రివేణి సంగమం వద్ద దాదాపు 50 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు.
Maha Kumbh | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గంగా, యయున, సరస్వతీ నదులు ప్రయాగ్రాజ్లో ఒకటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్య మాసం పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళ�
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా (Maha Kumbh Mela) ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అ
Water Ambulance | రేపటి నుంచి అంటే జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు ఈ మహాకుంభమేళా కొనసాగనుంది. 144 ఏండ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకు భక్తులు భా�
Mahakumbh Mela: ప్రయాగ్రాజ్కు నాగసాధువులు వచ్చేస్తున్నారు. గిరి మహారాజ్ అనే సాధువు ఇవాళ ఉదయం 4 గంటలకు 61 కుండల నీటితో స్నానం చేశారు. 21 రోజుల పాటు ఆ పుణ్య స్నానం ఆచరించనున్నట్లు చెప్పారు. సమాజా సంక్షేమ
Chhotu Baba | బాబా అంటేనే అతన్ని అందరూ పవిత్రంగా చూస్తారు. ప్రతి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి.. పూజా కార్యక్రమాల్లో నిమగ్నమవుతుంటారు. ఇక బాబాల ఆశీర్వాదం కోసం భక్తులు బారులు తీరుతుంటారు.
Maha Kumbh Mela | జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళా (Maha Kumbh Mela) నేపథ్యంలో ప్రత్యేక వెబ్పేజీని రూపొందించినట్లు (IMD launches special webpage) ఐఎండీ తెలిపింది.
Maha Kumbh Mela | జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళా (Maha Kumbh Mela)కు ఉత్తరప్రదేశ్లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ (Prayagraj) ముస్తాబవుతోంది.
Maha Kumbh: మహాకుంభ మేళాకు ప్రయాగ్రాజ్ సిద్దమైంది. సుమారు 40 కోట్ల మంది అక్కడ ఈ సారి పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. దీని కోసం 160,000 టెంట్లు, 150,000 టాయిలెట్లు, 1,250 కిలోమీ పైప్లైన్ ఏర్పాటు చేశారు.
Maha Kumbh 2025 | కుంభమేళాలో పాల్గొనడం హిందువుల కల. జనవరి 13న మహా కుంభమేళా మొదలై.. ఫిబ్రవరి 26 వరకు సాగనున్నది. ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు మహా కుంభమేళాకు తరలిరానున్నారు. ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. యూపీ సీఎం యో�
Indian Railway | కుంభమేళా కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. కుంభమేళా సందర్భంగా 992 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది జన�
మధ్యప్రదేశ్లోని మైహార్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు.