పురుషునితో లైంగిక సంబంధానికి మహిళ అంగీకరించినప్పటికీ, అటువంటి అంగీకారానికి కారణం ఆమె భయపడటం లేదా తప్పుడు తలంపు అయినట్లయితే, ఆ లైంగిక సంబంధం అత్యాచారమే అవుతుందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. పెండ్లి చ�
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కాళింది ఎక్స్ప్రెస్కు (Kalindi Express) తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ను ఢీకొట్టింది. అయితే రైలు�
Man Sleeps On Railway Track | ఒక వ్యక్తి ఎంచక్కా గొడుగు వేసుకుని రైలు పట్టాలపై నిద్రించాడు. ఒక రైలు అతడ్ని సమీపించింది. గమనించిన లోకో పైలట్ ఆ రైలును నిలిపివేశాడు. ఆ వ్యక్తిని నిద్ర లేపి రైలు పట్టాల నుంచి పక్కకు వెళ్లమని చె�
Woman Jumps From Building | ప్రియుడితో గొడవపడిన మహిళ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా మరణించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ బాయ్ఫ్రెండ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Principal Forcibly Removed | మహిళా ప్రిన్సిపాల్ను బలవంతంగా తొలగించారు. కొత్త ప్రిన్సిపాల్ కోసం కుర్చీ ఖాళీ చేయాలని స్కూల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించడంతో ఛైర్ను ముందుకు లాగి బలవంతంగా ఆఫీస్ నుంచి తొలగిం�
Siberian birds | దేశంలోని గంగ, యమునా నదీ తీరాల్లో సైబీరియన్ వలస పక్షులు సందడి చేస్తున్నాయి. వివిధ రంగుల్లో ఉండే ఈ పక్షలు ఆయా నదీ తీరాల్లో విహార యాత్రలకు వెళ్లిన పర్యాటకులను, తీర్థయాత్రకు వెళ్లిన భక్తులను అలరిస్తు�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో (Prayagraj) ఓ కండక్టర్పై ఇంజినీరింగ్ విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ విద్యార్థి లారెబ్ హష్మి (Lareb Hashmi) కాలేజీకి వెళ్లడానికి బస్సు ఎక్కాడు.
Air Force Day | సుధీర్ఘకాలం తర్వాత భారత వైమానిక దళం ఫ్లాగ్ను మార్చింది. ప్రయాగ్రాజ్లోని బ్రమౌలలీ సెంటర్ ఎయిర్ కమాండ్ హెడ్క్వార్టర్స్లో ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా ఆవిష్కరించింది. వైమానిక దళాన్ని 8 అక్టో�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సిటీలో ఓ 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ ఆటో డ్రైవర్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ను రాకేశ�
Abhishek Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తనయుడు రాజకీయరంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తున్నది. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన బరిలోకి దింపేందుకు సమాజ్ వాదీ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందుకు �
Special Trains | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025లో కుంభమేళా జరుగనుండగా.. భారతీయ రైల్వే ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభించింది. కుంభమేళా కోసం ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందు
పాకీ పనిచేస్తూ మరణించిన వారి సంఖ్య వంద దాటిందని, ఇందుకు సిగ్గుపడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సఫాయి కర్మచారి ఆందోళన్ సంస్థ డిమాండ్ చేసింది. ‘మమ్నల్ని చంపటం ఆపండి’.. (స్టాప్ కిల్లిం�