కుటుంబ కలహాలతో ఓ మహిళ తన భర్తపై వేడి నీళ్లు పోసి గాయపర్చింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లికి చెందిన యాకూబ్-సరోజ దం పతుల మధ్య నాలుగేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి.
గృహజ్యోతి పథకం కింద ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు సౌకర్యం కోసం ఓ వృద్ధురాలు పాత మీటరుతో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ వద్దకు వచ్చి అధికారులను విస్మయానికి గురిచేసింది.
కోటి ఆశలతో నిరుపేదలు ‘కాంగ్రెస్ గ్యారెంటీ’ల కోసం చేసుకుంటున్న దరఖాస్తులను ట్రంకు పెట్టెల్లో భద్రపరచనున్నారు. ఈ మేరకు పురపాలికలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో �
అర్హులందరికీ ప్రజాపాలన దరఖాస్తులు అందజేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాపాలన ఫారాలను కొంత మందికే అందజేయడంతో చాలా మంది ప్రజ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు అర్హులైన ప్రజలంతా తమ దరఖాస్తులు అందించి లబ్ధిపొందాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ తెలిపారు.
ప్రజా పాలన కేంద్రాల వద్ద గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని.. ఎవరూ జిరాక్స్ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని కూకట్పల్లి జోన్ కమిషనర్ వి.మమత అన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్లోని బహదూర్యార్జంగ్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ను ఆయన సందర్�
ప్రజా భవన్లో ప్రజావాణి (Prajavani) కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగుతున్నది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ప్రజా భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్త�
ప్రజాపాలనలో ప్రజలకు సే వ అటుంచితే దరఖాస్తుదారుల జేబులకు చిల్లు లు పడ్డాయి. ఒక్కో వార్డులో నాలుగు కేంద్రా ల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని, ఒక రోజు ముందుగానే దరఖాస్తు ఫారాల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రార
ప్రభుత్వం నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమం గురువారం కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో గందరగోళం మధ్య ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభించేందుకు వచ్చిన అధికారులు ప్రజలకు దరఖాస్తు ఫారాలు ఇవ్వడాన�
‘మీకు రేషన్ కార్డు ఉందా.. ఆధార్ కార్డులో అడ్రస్ ఇక్కడే ఉందా.. రేషన్ కార్డు లేకుంటే స్కీమ్స్ రావు.. రేషన్ కార్డు కోసం తెల్లకాగితంలో రాసివ్వండి.. ఒక కుటుంబంలో ఒకటే స్కీమ్ వస్తుంది” అంటూ ‘ప్రజాపాలన’ కార
పలు సందేహాలు, అపనమ్మకాల మధ్య ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంనియోజకవర్గ వ్యాప్తంగాగురువారం ప్రారంభమైంది.దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగానే జరిగినప్పటికీ ఆరు గ్యారంటీల అమలుపై అధికా�
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా జనసందోహం తక్కువగా కనిపించింది. కేంద్రాల వద్ద దరఖాస్తు ఫారాల కొరత నెలకొన్నది.