శేరిలింగంపలి సర్కిల్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం ప్రారంభమైంది. సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్, శేరిలింగంపల్లి మూడు డివిజన్లలో ఉదయం 8 గంటలకు ప్రజాపాలన కేంద్రాల్లో అధికార యంత్ర�
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే లాస్యనందిత పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందిచడమే లక్ష్యమన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రారంభించారు. ప్రజలకు అభయహస్తం దరఖాస్తులను పం�
Minister Uttam Kumar Reddy | తమ ప్రభుత్వం పూర్తిగా పారదర్శక పాలన అందిస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Utham Kumar Reddy) అన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజాపాలన (Prajapalana) గ్రామసభ
Speaker Prasad Kumar | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన(Prajapalana) కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Prasad Kumar) అధికారులను ఆదేశించారు.
Minister Seethakka | రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజా పాలన(Minister Seethakka )కార్యక్రమానికి అన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులు ఇబ్బందులు పడక
Prajapalana | కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజా పాలన(Prajapalana) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగమంతా సమాయాత్తం కావాలని మంత్�