CM Revanth Reddy | డిసెంబర్ 26 నుంచి ఈ నెల 6 వకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్ర�
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పాలన (Prajapalana) దరఖాస్తులు నేటితో ముగియనున్నాయి. అభయ హస్తం పేరుతో ఐదు గ్యారంటీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్ 28న దరఖాస్తు ప్రక్
Minister Thummala | ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సదుద్దేశంతోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన(Prajapalana) కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
Minister Damodara | రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara) అన్నారు.
ఆరు గ్యా రెంటీల కో సం దరఖా స్తు చేసుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. భార్యతో కలిసి వస్తేనే దరఖాస్తు ఫారం ఇస్తామని అధికారులు చెప్పడంతో సదరు వ్యక్తి కంగుతిన్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర�
Tummala Nageswara Rao | అభయహస్తం కింద అమలు చేసే ఆరు గ్యారెంటీ పథకాల(Government schemes)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) సూచించారు.
MLA Talasani | ప్రజాపాలన(Prajapalana) లబ్ధిదారుల ఎంపికపై స్పష్టమైన ప్రకటన చేయాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
Minister Ponnam | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six guarantees)ను తప్పనిసరిగా ఆమలు చేస్తామని రవాణాశాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar) అన్నారు.
ప్రజాపాలన (Prajapalana) సదస్సులు రెండు రోజులపాటు నిలిచిపోనున్నారు. ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ఈ రెండు రోజులు అధికారులు అభయహస్తం (Abhaya Hastham) దరఖాస్తులు స్వీకరించరు.
అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గందరగోళంగా కొనసాగుతున్నది. శనివారం కూడా చాలాచోట్ల దరఖాస్తు ఫారా లు అందక జనం ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు జనం పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా అభయహస్తంతో పాటు కొత్త రేషన్కార్డులు, ఇతర సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 9,92,234 దరఖాస్తులను అధికారులు స్వీకరించార
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. కిస్మత్పూర్ గ్రామలో ప్రజా పాలన కేంద్రాన్ని పరిశీలించి.. మాట్లాడారు.
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారం కొనసాగింది. మూడో రోజూ ప్రజలు దరఖాస్తు చేసేందుకు పోటీపడ్డారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో దరఖాస్తులు వెల్లువెత్త