జిల్లా కేంద్రంలోని రాంనగర్ మైదానంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్కు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,
కరీంనగర్ అభివృద్ధి ఒక్కటే గంగుల కమలాకర్ను గెలిపిస్తుందని, ఆయన గెలుపు ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. చెప్పిన పనులు చేశామని, చెప్పనివి కూడా చ�
CM KCR | తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్రానికి తలొగ్గి.. తలకాయలు గంగిరెద్దుల్లా ఊపితే 58ఏళ్లు గోసపడ్డామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ధ్వజమెత్తారు. మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద �
CM KCR | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే పాలుగారే జిల్లాగా పాలమూరు తయారవుతుందని, లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్లుగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎ�
సిరిసిల్ల శిగమూగింది. ఆరు గ్యారెంటీలను కాదు.. సారు గ్యారెంటీలనే నమ్ముతామని తేటతెల్లం చేసింది. సిరిసిల్లలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన జనాన్ని చూస్తే.. మరోసారి కార
పచ్చటి పల్లెటూళ్లో పంచాయితీలు పెట్టే భూతగాదాలను నివారించేందుకే ధరణిని అమలు చేస్తున్నామని అందువల్లే గ్రామాలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తెలంగాణలో ఏడాదికి 50 వేల కుటుంబాలకు దళితబంధు తప్పక ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. వృత్తి పనిముట్లు కొనుగోలు కోసం అమలు చేస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి బీస
ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలకరిస్తూ..ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా జనం బ్రహ్మ
మళ్లీ మనమే గెలుస్తున్నామని, మీ ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఈ రోజు చల్లగా బతికేటట్లు చేసిన మంత్రి కేటీఆర్ను మరోస�
నాడు నెత్తురు పారిన నేలలో నేడు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుక�
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఆశీర్వాద సభ మంగళవారం సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డు పరిధిలో జరిగింది. సభ నాలుగు గంటలకు జరుగుతుందని తెలిసినా..
ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటి కరీంనగర్ నగరాన్ని గత పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏండ్ల తరబడి పాలించిన ఆంధ్రా పార్టీల నాయకులు ఇక్కడి అభివృద్ధి అంటేనే నిర్లక్ష్యం చేశారు. మున్సిపాలిటీ పన్నులతో చేపట్టిన అ�
సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్రోడ్డులో మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివెళ్లారు. బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాల ర్యాలీలతో ప్రతి ఊరూ
బీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన రామన్నకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా సిరిసిల్ల నియోజకవ�