సీఎం కేసీఆర్ (CM KCR) తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణను కాపాడుకోవాల్సింది ప్రజలేనని పేర్కొన్నారు. వ
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్ల�
CM KCR | ప్రస్తుతం అడ్డంపొడువు మాట్లాడుతునోళ్లంతా.. నాడు ఎవరి బూట్లు మోసుకుంటు ఉన్నరో ప్రజలకు తెలుసునని సీఎం కేసీఆర్ అని విమర్శించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర
| బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వంద సీట్లే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. మునుగోడు బీఆర్ఎస్ అభ్యర�
Minister Sathyavathi | సాగు, తాగు, సంక్షేమ రంగాలను సమానంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసిఆర్ది. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా కీలక పథకాలను కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. వనపర్తి బీఆర్ఎస్ అ�
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�
Minister Sathyavathi | జిల్లాలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలను తరలించి జయప్రదం చేసేలా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi )అన్నారు. జిల్లా కేం�
ఈ నెల 26వ తేదీన మునుగోడుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కోసం పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్కు మరోసారి కాబోయే ఎమ్మెల్యే గంగుల కమలాకరేనని, ఆయనపై పోటీ చేసేందుకు ఇతర పార్టీల నాయకులు భయపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ �
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30న సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేయడంతోపాట�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. ప్రజాఆశీర్వాదం కోరుతూ నిర్వహించిన కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో నయాజోష్ నింపింది. రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తల�
కరీంనగర్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ అయ్యింది. కరీంనగర్ నియోజకవర్గంలోని అర్బన్తోపాటు రెండు మండలాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. అంచనాలకు మించి జనం రావడంతో కరీంనగర్, సిరి�
తాను పదిహేనేండ్లుగా ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉన్నానని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేశానని కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా రు. మీ బిడ్డగా మీతోన�